Shinzo Abe | జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై (Shinzo Abe) హత్యాయత్నం జరిగింది. పశ్చిమ జపాన్లోని నారా నగరంలో జరిగిన ఓ సమావేశంలో షింజో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్పై మాట్లాడుతుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు.
టోక్యో: పాము కారణంగా సుమారు పది వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ ప్రాంతం వాసులు సుమారు గంట వరకు ఇబ్బంది పడ్డారు. జపాన్ ఫుకుషిమాలోని కొరియామా సిటీలో ఈ సంఘటన జరిగింది. జూన్ 29న మిట్ట మధ్యాహ�
టోక్యో: జపాన్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదు అవుతున్నాయి. వరుసగా నాలుగవ రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. టోక్యోలో దాదాపు 150 ఏళ్ల రికార్డు బ్రేక్ అయినట్�
జకార్తా: హాకీ ఆసియా కప్లో భారత పురుషుల జట్టు కాంస్యం కొల్లగొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్.. ఫైనల్కు అర్హత సాధించలేకపోగా.. బుధవారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో 1-0తో జపాన్ను మట్ట
ఆసియా కప్లో భారత జట్టు కాంస్యం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీ ప్రారంభించిన భారత్.. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ను డ్రా చేసుకుంది. అదే సమయంలో జపాన్పై 5-0తో విజయం సాధించిన మలేషియా ఫైనల్ చే�
భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1,041, నిఫ్టీ 309 పాయింట్లు వృద్ధి ముంబై, మే 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర ఆయి�
ఆసియా కప్లో భారత హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో జపాన్ను ఓడించింది. జకార్తాలో జరుగుతున్న సూపర్ ఫోర్ మ్యాచ్లో జపాన్పై విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో మన్జీత్ సింగ్.. భారత జట్టుకు �
టోక్యో: రెండేళ్ల తర్వాత విదేశీ పర్యాటకులకు జపాన్ స్వాగతం పలుకుతోంది. కరోనా వల్ల విదేశీ పర్యాటకులపై ఆ దేశం ఇన్నాళ్లూ నిషేధం విధించింది. సుమారు 98 దేశాల ప్రజలు తమ దేశానికి టూరిస్టుల్లా వచ్�
హాకీ ఆసియా కప్ నాకౌట్కు టీమ్ఇండియా చిరకాల ప్రత్యర్థితో పోరు ‘డ్రా’ అయిందనే బాధో..జపాన్ చేతిలో పరాజయం పాలయ్యామన్న కసో..తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది.15 గోల్స్ తేడాతో గెలిస్�
సూపర్ కండక్టింగ్ కేబుల్ సిస్టమ్ గురించి వివరించిన పాలమూరు వాసి హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ భే�
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ మురళీధర్ మిరియాల భాగస్వామి అయ్యారు. పలు అంశాలపై తన �
భారత్ అభివృద్ధి ప్రస్ధానంలో జపాన్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపాన్తో భారత్ అనుబంధం సహకారం, ఆథ్యాత్మికతతో కూడినదని అన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వాముల
టోక్యో, ఏప్రిల్ 25: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కేన్ తనక కన్నుమూశారు. ఆమె వయస్సు 119 ఏండ్లు. 1903 జనవరి 2న జపాన్లో జన్మించారు. ఈ నెల 19న చనిపోయారు. కేన్ తనక ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా 2019 మార్చిలో ఆమె 116వ ఏట �