కేంద్రంలోని మోదీ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకొస్తు న్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ�
Yubari Melon | ప్రపంచంలో అనేక రకాల ఫలాలున్నాయి. ఒక్కో పండు ఒక్కో ప్రత్యేకతలతో పాటు ధరలూ వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా పండ్ల ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటాయి. భారత్లో సాధారణంగా ఎక్కువగా యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, నారింజ, �
రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ న్యూఢిల్లీ, మార్చి 28: క్రిప్టోకరెన్సీలపై ప్రస్తుతం ప్రతిపాదించిన 30 శాతం పన్నును మరింతగా పెంచాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కేంద్ర ప్రభుత్వానికి సూచించా�
న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. యుద్ధం ప్రారంభమై దాదాపు నెల కావొస్తున్నది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో అణు ముప్పుతో పాటు.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంద�
Fumio Kishida | జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీకి చేరుకుంటారు. శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
Japan Earthquake | జపాన్లో భారీ భూకంపం (Japan earthquake) సంభవించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తూర్పు జపాన్లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ
జపాన్ను భూకంపం మరోసారి వణికించింది. బుధవారం రాత్రి ఉత్తర జపాన్లో ఫుకుషిమా తీరంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది.
టోక్యో: జపాన్లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.3గా నమోదైనట్లు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. ఫుకుషిమా తీరంలోని 60 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని పేర్కొంది. స
దేశంతో సంబంధం లేకుండా ప్రతిచోటా అక్కడి పరిస్థితులకు తగ్గట్టు మూఢనమ్మకాలు ఉంటాయి. జపాన్లో కూడా అంతే. ఇక్కడ ఇప్పుడు పెద్ద హాట్టాపిక్గా మారిన అంశం ఒక బండరాయి. జపాన్లోని నాసు ప్రాంతంలో ఉండే ఈ రాయి పేరు స�