టోక్యో: ప్రపంచంలోనే తొలి రైలును పోలిన బస్సును జపాన్ ప్రవేశపెట్టింది. డ్యూయల్ మోడ్ వాహనాన్ని (డీఎంవీ) ప్రజా రవాణా కోసం శనివారం అందుబాటులోకి తెచ్చింది. డీఎంవీ ఒక మినీ బస్సు, మినీ రైలు మాదిరిగా కనిపిస్తుంది
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన యపాన్ బయోలో పిరమల్ ఫార్మా రూ.101.77 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. దీంతో యపాన్లో పిరమల్ ఫార్మా 27.78 శాతం వాటాను కొనుగోలు చేసినట్టయింది. పిరమల్ ఫార్మా సొల్యూషన్స్, కాంట్ర
ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ ఢాకా: వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత పురుషుల హాకీ జట్టు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా లీగ్ దశను ముగించింది. ఇప్పటికే సెమీఫైనల్కు అర్హత సాధించిన భారత్.. ఆదివారం జర
టోక్యో : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో విదేశీ సందర్శకుల రాకను నిషేధిస్తూ జపాన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రధాని ఫుమ�
ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్గా పేరుగాంచిన జపాన్ ఈస్ట్ ఆసియాలో ఉన్న దేశం. జపాన్లో 5 ప్రధాన ద్వీపాలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా, నాగసాకిల పై బాంబులు, గత దశాబ్దంలో ఫుకుషిమా భూకంపం వంటి పెను
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది. జపాన్లో భారత రాయబారి సంజయ్కుమార్ వర్మ టోక్యోలోని కోహన ఇంటర్నే�
టోక్యో: కిలో పుచ్చకాయకు ఎంత ధర ఉండొచ్చు. మహా అయితే వంద రూపాయలు. అయితే, 43 తులాల బంగారం లేదా రెండు, మూడెకరాల భూమిని అమ్మితేగానీ కొనలేని ఓ పండు ఉందంటే నమ్మగలరా? కానీ, నమ్మాల్సిందే. జపాన్లో ‘యుబారి’ అనే పుచ్చకాయ
Joker Attack | ప్రయాణికులతో నిండి ఉన్న రైలుబోగీ ఒక్కసారిగా అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. కొందరు ప్రయాణికులు పక్క బోగీల్లోకి పరుగులు తీస్తే, మరికొందరు రైలు ఆగీ ఆగగానే కిటికీల్లో నుంచి బయటకు దూకడం
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప ఇది | చేపలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చేపల కూర అంటే చాలు లొట్టలేసుకుంటూ తినేస్తాం. ముఖ్యంగా సముద్రపు చేపల రుచే వేరు. ఉప్పు చేప చాలా టేస్ట్గా ఉంటుంది. కొన్ని చేప�
Princess Mako | జపాన్ యువరాణి మాకో ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కింది. ప్రేమ కోసం రాచరికపు హోదాను వదిలి ప్రియుడు కొమరోను పెళ్లాడింది. మాకో, కొమురో వివాహ పత్రాన్ని పాలెస్ అధికారులు ఇవాళ ఉదయం సమర్పించినట్�
న్యూఢిల్లీ: భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక నేవీ విన్యాసాలు శుక్రవారంతో ముగిశాయి. JIMEX 5వ ఎడిషన్ను అరేబియా సముద్రంలో అక్టోబర్ 6 నుండి 8 వరకు నిర్వహించినట్లు భారత నౌకాదళం తెలిపింది. ఇరు దేశాలకు చెందిన యుద్ధ న�
టోక్యో: జపాన్ కొత్త ప్రధానిగా కిషిద సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఆయనను తమ పార్లమెంటరీ పక్షనేతగా ఇటీవల ఎన్నుకొన్నది. అయితే, ఆయన కేవ లం వారమే ప్రధాని పదవిలో ఉంటారు. కరో