ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ రోబోల వినియోగం పెరుగుతున్నది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబెర్ ఈట్స్ వచ్చే నెల నుంచి జపాన్లోని టోక్యోలో రోబోలతో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నది.
తెలంగాణలో స్టార్టప్లు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంతంలో సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తాం. తద్వారా తెలంగాణ ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతాం. నిజానికి ప్రపంచం
ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్ ఎక్స్ప్లొరేషన్ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి.
Baba vanga | ఆధునిక నోస్ట్రాడమస్గా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా 2024కు సంబంధించి గతంలో చెప్పిన భవిష్యవాణి నిజమౌతున్నదని సోషల్మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వంగా అంచనా వేసినట్టే �
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానం జపాన్దే. అయితే తాజాగా జపాన్ నాలుగో స్థానానికి పడిపోయింది. గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదైంది.
భారత మహిళల హాకీ జట్టుకు భంగపాటు. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని అమ్మాయిలు చేజేతులా వదులుకున్నారు. సొంతగడ్డపై జరిగిన ఎఫ్ఐహెచ్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ సత్తాచాటడంల
అణ్వస్త్ర సామర్థ్యమున్న సముద్రగర్భ డ్రోన్ను ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన నౌకదళ కసరత్తులకు ప్రతిస్పందనగా శుకవ్రారం ఈ డ్రోన్ను పరీక్షిం
Planes Collide On Airport Runway : కొరియన్ ఎయిర్లైన్స్, హాంకాంగ్కు చెందిన క్యాథే పసిఫిక్ ఎయిర్వేస్కు చెందిన రెండు విమానాలు జపాన్లోని న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్లో ఢీకొన్నాయి.
Earthquake | కొత్త ఏడాది వేళ జపాన్ (Japan)ను వరుస భూకంపాలు (Earthquake) వణికించిన విషయం తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్ వాసులు తేరుకోక ముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది.
earthquake | కొత్త సంవత్సరం వేళ జపాన్ను వరుస భూకంపాలు (Japan earthquake) వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 98కి పెరిగింది. సుమారుగా 450 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 92 మంది చనిపోయారు. మరో 242 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
భారత్ను క్యాన్సర్ భూతం పీడిస్తున్నది. ఏటా ఈ ప్రాణాంత వ్యాధి బారిన పడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటున్నది. 2019లో భారత్లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 9.3 లక్షల మంది ఆ మహమ్మ�