భారత మహిళల హాకీ జట్టుకు భంగపాటు. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని అమ్మాయిలు చేజేతులా వదులుకున్నారు. సొంతగడ్డపై జరిగిన ఎఫ్ఐహెచ్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ సత్తాచాటడంల
అణ్వస్త్ర సామర్థ్యమున్న సముద్రగర్భ డ్రోన్ను ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన నౌకదళ కసరత్తులకు ప్రతిస్పందనగా శుకవ్రారం ఈ డ్రోన్ను పరీక్షిం
Planes Collide On Airport Runway : కొరియన్ ఎయిర్లైన్స్, హాంకాంగ్కు చెందిన క్యాథే పసిఫిక్ ఎయిర్వేస్కు చెందిన రెండు విమానాలు జపాన్లోని న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్లో ఢీకొన్నాయి.
Earthquake | కొత్త ఏడాది వేళ జపాన్ (Japan)ను వరుస భూకంపాలు (Earthquake) వణికించిన విషయం తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్ వాసులు తేరుకోక ముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది.
earthquake | కొత్త సంవత్సరం వేళ జపాన్ను వరుస భూకంపాలు (Japan earthquake) వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ఘటనలో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 98కి పెరిగింది. సుమారుగా 450 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో (Earthquake) మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఇప్పటివరకు 92 మంది చనిపోయారు. మరో 242 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు.
భారత్ను క్యాన్సర్ భూతం పీడిస్తున్నది. ఏటా ఈ ప్రాణాంత వ్యాధి బారిన పడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటున్నది. 2019లో భారత్లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని, 9.3 లక్షల మంది ఆ మహమ్మ�
Japan Earth Quake: జపాన్ భూకంపంలో మృతిచెందిన వారి సంఖ్య 48కి చేరుకున్నది. ఇషికావా కేంద్రంగా 7.6 తీవ్రతతో భూకంపం నమోదు అయిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా జపాన్లో ప్రకంపనలు నమోదు అవుతున్నాయి.
Japan Earthquake | నూతన సంవత్సరం మొదటి రోజున వరుస భూకంపాలతో జపాన్ (Japan Earthquake) వణికిపోయింది. భూకంపం ధాటికి వేల ఇళ్లు, భవనాలు నేలకూలాయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం తీవ్ర ఆంద
కొత్త ఏడాది తొలిగంటల్లోనే జపాన్ భయకంపితమైంది. వరుస భూకంపాలతో ద్వీపదేశం చిగురుటాకులా వణికిపోయింది. 2004నాటి సునామీ దృశ్యం కండ్లముందు కదిలింది. గంటల వ్యవధిలో 50కి పైగా భూకంపాలు వరుసగా కుదిపేశాయి. రోడ్లు, భవం
Japan Earthquake | జపాన్ను వరుస భూకంపాలు (Japan Earthquake) వణికించాయి. సోమవారం మధ్యాహ్నం సమయంలో 20 కంటే ఎక్కువసార్లే భూమి కంపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.