రాజమౌళి దర్శకత్వంలో మహేష్బాబు కథానాయకుడిగా ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో పాన్ వరల్డ్ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్మీదకు వెళ్తుందోనని అభిమానులు ఆతృతగా ఎ
SS Rajamouli | టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి (SS Rajamouli) జపాన్లో (Japan) అరుదైన గౌరవం దక్కింది. 83 ఏళ్ల వృద్ధురాలు రాజమౌళికి ప్రత్యేక బహుమతి అందించారు.
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రానున్న సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇటీవల జపాన్ వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) మీడియాతో మాట్లాడుతూ తాను మహేశ్తో సి�
జపాన్లో తొలిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్ది క్షణాల్లోనే గాలిలో పేలిపోయింది. పెద్దయెత్తున నిప్పులు వెదజల్లుతూ శకలాలు చెల్లా చెదురుగా పడ్డా�
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ జపాన్లో ఫుడ్ డెలివరీ కోసం రోబోలను రంగంలోకి దించింది. డెలివరీ బాయ్స్కు బదులుగా రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సర్వీసులను బుధవారం ప్రారంభించింది. దేశం ఎదుర్�
ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ రోబోల వినియోగం పెరుగుతున్నది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబెర్ ఈట్స్ వచ్చే నెల నుంచి జపాన్లోని టోక్యోలో రోబోలతో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నది.
తెలంగాణలో స్టార్టప్లు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంతంలో సామాజిక, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తాం. తద్వారా తెలంగాణ ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతాం. నిజానికి ప్రపంచం
ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్ ఎక్స్ప్లొరేషన్ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి.
Baba vanga | ఆధునిక నోస్ట్రాడమస్గా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా 2024కు సంబంధించి గతంలో చెప్పిన భవిష్యవాణి నిజమౌతున్నదని సోషల్మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. వంగా అంచనా వేసినట్టే �
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా, చైనా తర్వాతి స్థానం జపాన్దే. అయితే తాజాగా జపాన్ నాలుగో స్థానానికి పడిపోయింది. గత ఏడాది ఆ దేశ జీడీపీ జర్మనీ కంటే తక్కువగా నమోదైంది.
భారత మహిళల హాకీ జట్టుకు భంగపాటు. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని అమ్మాయిలు చేజేతులా వదులుకున్నారు. సొంతగడ్డపై జరిగిన ఎఫ్ఐహెచ్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ సత్తాచాటడంల
అణ్వస్త్ర సామర్థ్యమున్న సముద్రగర్భ డ్రోన్ను ఉత్తరకొరియా విజయవంతంగా పరీక్షించింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన నౌకదళ కసరత్తులకు ప్రతిస్పందనగా శుకవ్రారం ఈ డ్రోన్ను పరీక్షిం