Danger Bacteria | మనిషి మాంసం తినే ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్ రాజధాని టోక్యోలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ బ్యాక్టీరియాను స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) బ్యాక్టీరియా అని అంటారు. ఇది కరోనా కంటే డేంజరస్ �
అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్ర్తాల సంస్థ (ఎయిమ్స్)లో అద్భుతం జరిగింది. అత్యంత అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మహిళకు మృత శిశువు జన్మించకుండా కాపాడింది. వివరాల్లోకి వెళితే... హర్యానాలోని గ్రామీణ �
జపాన్లో జనాభా సంక్షోభం ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది. పెండ్లి చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు యువత ఆసక్తి కనబరచడం లేదు. దీంతో జననాల రేటు పెంచేందుకు ప్రభుత్వం చర్యలకు దిగింది.
భారత్ వేగంగా చెందాలంటే యువత రోజుకు 12 గంటల పని విధానాన్ని అలవర్చుకోవాలని కొటక్ మహేంద్ర అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంపీ నీలేష్ కుమార్ వ్యాఖ్యానించారు.
జపాన్లోని ఇషికావా ప్రిఫెక్చర్లో నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది (Earthquake). సోమవారం తెల్లవారుజామున 6.31 గంటలకు 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే ప్రాంతంలో మరో 10 నిమిషాల తర్వాత 4.8 తీవ్రతతో భూమి కంప
జపాన్లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా చెక్కతో ఉపగ్రహాన్ని తయారుచేశారు. మంగోలియా చెక్కతో చేసిన ఈ ఉపగ్రహం నలువైపులా దాదాపు 10 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ ఉపగ్�
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు దేశానికి పసిడి పతకాల పంట పండిస్తున్నారు. కోబ్ (జపాన్) వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మంగళవారం భారత్కు మూడు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం దక్కా�
జపాన్లోని కోబ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పారా అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్ప్రింటర్ దీప్తి జివాంజీ సంచలనం సృష్టించింది.
తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్-తే (64) సోమవారం బాధ్యతలు చేపట్టారు. గత నాలుగేండ్లపాటు తైవాన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. త్సై ఇంగ్-వెన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
భారత్లో డాటా సెంటర్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు ఇక్కడ డాటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా డాటా సెంటర్ల సామర్థ్యం 950 మెగావాట్లక�
జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఎం పూజశ్రీ జపాన్లో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది.
ఆరో తరం (6జీ) ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించటంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మొట్టమొదటి 6జీ డివైస్ను ఆ దేశం ఆవిష్కరించింది.
ఫ్రెండ్షిప్ పెండ్లి.. జపాన్లో నడుస్తున్న కొత్త ట్రెండ్ ఇది. మూడు పదులు దాటిన పెండ్లి కావడం కష్టమవుతున్న జపాన్ యువత.. ఈ కొత్త ట్రెండ్ పట్ల ఆసక్తి చూపుతున్నది. ప్రేమ, శృంగారానికి దూరంగా ఉంటూ దంపతుల్లా �
Friendship Marriage: ప్రేమ కోసం పరితపించేది ఉండదు.. శృంగారం కోసం ఎదురుచూసేది ఉండదు.. కానీ జంట మాత్రం ఫ్రెండ్షిప్ మ్యారేజీ చేసుకోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే ఆ జంట.. పరస్పర అంగీకారంతో మరొకరిని కలుసుకోవచ్