Sonam Wangchuk : నీట్ సహా వివిధ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున�
ఈ-20 పెట్రోల్ మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. మొట్టమొదటిసారి ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్లు, బైకుల వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
E20 petrol : కేంద్రం ప్రవేశపెట్టిన ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలి నిరసన ప్రదర్శన జరిగింది. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆదివారం కార్ ఓనర్లు ఆందోళన నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ20 పెట్రో�
లడఖ్ హక్కుల సాధన, విద్యా రంగంలో జవాబుదారీతనం కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు చేయనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ గురువారం ప్రకటించారు.
మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇస్తారా అని యువత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీబీఎస్, నీట్ తదితర పరీక్షల్లో అవకతవకలపై ప్రభుత్వ తీరుని నిరసించారు.
సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సంసిద్ధమవుతున్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో జంతర్�
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో గురువారం (ఈనెల 11న) ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కటకం �
Suicide | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని జంతర్మంతర్ (Jantar Mantar) దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. తన వద్దనున్న తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
డ్రామాల జీవితంలో ఇటీవలి అంకాన్ని రేవంత్ రెడ్డి ఈ నెల 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా రూపంలో ప్రదర్శించారు. ఆయనకు తెలుసునో లేదో గానీ, అక్కడ ఆందోళనకారులు ధర్నాలతో పాటు వీధి నాటకాలు ప్రదర్శించే సంప్�
దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్తో ఏప్రిల్ 2న ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంక�
Hello BC Chalo Delhi | ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న పోరుగర్జనకు సంబంధించి ఇవాళ జిల్లా కేంద్రంలో 'హలో బీసీ చలో ఢిల్లీ' పోస్టర్ను జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు గంగారాం, బీసీ సంఘ�
పార్లమెంట్లో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల ముగిసేలోపు బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివార�
Akhilesh Yadav : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఎన్డీయే సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన చేపట్టింది.