జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో నిరసనకారులపై పోలీసు సిబ్బంది దాడి చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
తనను తాను కరడు గట్టిన హిందువుగా అభివర్ణించుకొన్న స్వతంత్ర భరద్వాజ్ అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు శుక్రవారం కలకలం రేపాయి. ‘జూలైలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేసిన
విద్యా వ్యవస్థలో లోపాలపై విద్యార్థుల నిరసనతో జంతర్ మంతర్ వద్ద మొదలైన జెన్జీ ఉద్యమం ఇప్పుడు మారుమూల గ్రామాల వరకు పాకింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు జెన్జీ నుంచి జెన్ ఆల్ఫా వరకు నిరసన స్వరాలు అంతకంత
గత నెలలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల సందర్భంగా జరిగిన హింస, పోలీసుల చర్యలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్రెడ్డి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ(హెచ్పీసీ)ని సుప
Supreme Court : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో గత నెల 20న భారీ నిరసన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిరసన హింసాత్మకంగా మారడంతో పలువురు విద్యార్థులతోపాటు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు.
Delhi Police : జూలై 20న సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్ చట్టవ్యతిరేకం అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మార్చ్కు అనుమతి లేదని, అలాగే, అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారినందువల్లే బలప్రయోగం చేయాల్సి వచ్
ప్రతిపాదిత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా జగ్జీత్ దల్లేవాల్ నేతృత్వంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 29న దేశ రాజధానిలో ‘రైతు
కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో గత నెలలో సీజేపీ ఆందోళన నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచింది. అదే తరహాలో జార్ఖండ్లో కూడా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ఇక్కడ జార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్
నీట్ పరీక్షా పత్రం పదే పదే లీక్ కావడంతో మొదలైన నిరసన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అసంతృప్తికి వేదికగా మారి దేశవ్యాప్తంగా యువత విద్యావిధానంలో వైఫల్యాలపై ఉద్యమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద
జంతర్ మంతర్ సీజన్ 2 అతి త్వరలోనే ప్రారంభం కానుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జార్ఖండ్లో విద్యార్థులు జరిపిన ఆందోళనకు త�
Gen Z | జంతర్ మంతర్ వద్ద ఉద్యమించిన కాక్రోచ్ పార్టీ ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. మేకులు బిగించిన లాఠీలతో దాడి చేశారు. అక్కడ మోహరించిన బీజేపీ అనుకూల గుంపులు, గూండాలు నిరసనకారులను చితకబాదారు. ఇల
Pensioners | 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఈపీఎస్-95 పథకం కింద మెరుగైన ప్రయోజనాల కోసం దశాబ్ద కాలంగా సాగుతున్న తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ వృద్ధ పింఛనుదా
Uttarakhand Constable: జంతర్ మంతర్లో జరిగిన సీజేపీ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉత్తరాఖండ్ కానిస్టేబుల్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఆ రాష్ట్ర పోలీసు శాఖ అతనిపై చర్యలు తీసుకున్నది. అతని ప్రవర్