డ్రామాల జీవితంలో ఇటీవలి అంకాన్ని రేవంత్ రెడ్డి ఈ నెల 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా రూపంలో ప్రదర్శించారు. ఆయనకు తెలుసునో లేదో గానీ, అక్కడ ఆందోళనకారులు ధర్నాలతో పాటు వీధి నాటకాలు ప్రదర్శించే సంప్�
దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్తో ఏప్రిల్ 2న ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంక�
Hello BC Chalo Delhi | ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న పోరుగర్జనకు సంబంధించి ఇవాళ జిల్లా కేంద్రంలో 'హలో బీసీ చలో ఢిల్లీ' పోస్టర్ను జిల్లా బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు గంగారాం, బీసీ సంఘ�
పార్లమెంట్లో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల ముగిసేలోపు బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివార�
Akhilesh Yadav : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఎన్డీయే సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన చేపట్టింది.
Motilal | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ గడ్డ నుంచి చెబుతున్నా.. ఈ ఢిల్లీ సాక్షిగా.. నువ్వు మోకాళ్ల మీద కూర్చొని నిరుద్యోగుల�
కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల కోసం ముఖ్యమంత్రులు ఆందోళన బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధినేతల నినాదాలతో ఢిల్లీలోని జంతర్మంతర్ దద్దరిల్లుతున్నది. గురువారం నాడు సీఎంల నిరసనలతో దేశ రాజధాన�
నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)ను రద్దు చేయాలని కేంద్రాన్ని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలనే డిమాండ్తో జాతీయ బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ సంక
ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన విభజన హామీల సాధన కోసం బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో త్వరలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు పార్టీ నేతలు �
అంతర్జాతీయ స్థాయిలో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించి.. జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రెజ్లర్ల పోరాటాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత సాక్షి మా�
భారత మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లలోని సంచలన విషయాల
రెజ్లర్ల ఆందోళనకు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. తాజాగా ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) రెజ్లర్లకు అండగా నిలిచాయి. రెజ్లర్ల పట్ల ఢిల్లీ పోలీసులు వ్యవహరిం�