Delhi Police : జూలై 20న సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన పార్లమెంట్ మార్చ్ చట్టవ్యతిరేకం అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ మార్చ్కు అనుమతి లేదని, అలాగే, అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారినందువల్లే బలప్రయోగం చేయాల్సి వచ్
ప్రతిపాదిత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా పంజాబ్ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా జగ్జీత్ దల్లేవాల్ నేతృత్వంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 29న దేశ రాజధానిలో ‘రైతు
కేంద్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో గత నెలలో సీజేపీ ఆందోళన నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచింది. అదే తరహాలో జార్ఖండ్లో కూడా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ఇక్కడ జార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్
నీట్ పరీక్షా పత్రం పదే పదే లీక్ కావడంతో మొదలైన నిరసన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అసంతృప్తికి వేదికగా మారి దేశవ్యాప్తంగా యువత విద్యావిధానంలో వైఫల్యాలపై ఉద్యమించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద
జంతర్ మంతర్ సీజన్ 2 అతి త్వరలోనే ప్రారంభం కానుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జార్ఖండ్లో విద్యార్థులు జరిపిన ఆందోళనకు త�
Gen Z | జంతర్ మంతర్ వద్ద ఉద్యమించిన కాక్రోచ్ పార్టీ ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. మేకులు బిగించిన లాఠీలతో దాడి చేశారు. అక్కడ మోహరించిన బీజేపీ అనుకూల గుంపులు, గూండాలు నిరసనకారులను చితకబాదారు. ఇల
Pensioners | 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఈపీఎస్-95 పథకం కింద మెరుగైన ప్రయోజనాల కోసం దశాబ్ద కాలంగా సాగుతున్న తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ వృద్ధ పింఛనుదా
Uttarakhand Constable: జంతర్ మంతర్లో జరిగిన సీజేపీ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉత్తరాఖండ్ కానిస్టేబుల్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఆ రాష్ట్ర పోలీసు శాఖ అతనిపై చర్యలు తీసుకున్నది. అతని ప్రవర్
Abhijeet Dipke | అగ్రరాజ్యం అమెరికా (USA) లో ఉన్నత విద్యకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) స్పందించారు. తన చదువులకు కుటుంబంపై ఆధారపడలేదని చెప్పారు. బ
Hamim Mondal | పాకిస్థాన్ (Pakistan) కు చెందిన జైషే మహ్మద్ (Jaish-e-Mohammed) ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్న హమీమ్ మోండల్ (Hamim Mondal) అనే వ్యక్తిని, అతడికి సహకరించిన యువతిని బెంగాల్ పోలీసులు (Bengal Police) అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దర్య�
ఎన్డీయే అధికారంలో ఉన్న ఈ 12 ఏండ్లలో దేశం పురోగమనం చెందిందని బీజేపీ, దాని మిత్రపక్షాలు డప్పు కొట్టుకుంటున్నాయి. కానీ, దేశంలోని ఏ వర్గంలోనూ సంతృప్తి లేదు. పేదరికం ఆనవాళ్లు పోలేదు. విదేశాల్లో దాచిపెట్టిన నల్�
ఇటీవల జంతర్ మంతర్లో తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనల సందర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్�
Cops Families | యూనిఫామ్లు రక్తసిక్తమయ్యాయని, తమ వాళ్లు గాయలతో ఇళ్లకు చేరుకున్నారని, కొందరు ఆసుపత్రిపాలయ్యారని ఢిల్లీ పోలీస్ కుటుంబ సభ్యులు వాపోయారు. విధి నిర్వహణలో ఉన్న తమ కుటుంబ సభ్యులపై జరిగిన దాడులను చూసి �