Wrestlers Protest | బీజేపీ నేత అయిన రెజ్లర్స్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై తాము ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వినేష్ ఫోగట్ మండిపడ్డారు. మరోసారి ఫిర్యాదు చేసినా పోల
Kisan Mahapanchayat | కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, ఇతర హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై దేశ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. మోసగించిన బీజేపీ సర్కార్పై మలి దశ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా దేశ రాజధాని �
సాగుకు నీరు, పంటకు కనీస మద్దతు ధర కోసం రైతన్నలు మరోసారి దేశ రాజధానిలో ఆందోళన ప్రారంభించారు. పంజాబ్కు చెందిన ఐదు రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం ఆందోళనకు ద�
కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను ముద్రించాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేను ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరుశురామ్ కోరా�
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ పోరాటంలో ఆఖరు వరకు పోరాట యోధురాలు కవిత వెంట ఉంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంల�
MLC Kavitha | జంతర్మంతర్లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. మహిళా బిల్లు (Women's Reservation Bill) ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు.
భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఢిల్లీలోని జంతర్మంతర్లో (Jantar mantar) నిరసన దీక్ష ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రి�
MLC Kaviatha | భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ ఢిల్లీలోని జంతర్మంతర్లో నిరసన దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా దీక్ష కొనసాగనుంది.
ఆకాశంలో సగం. కానీ, ఆమెకు చట్టసభల్లో ఆవగింజంత ప్రాతినిధ్యం. ఇదీ 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో పాలకులు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం. దాదాపు మూడు దశాబ్దాలుగా చట్టసభల్లో తమకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అబల
Boxer Vijender Singh | మహిళా రెజర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్రిజ్ భూషణ్ను పదవి నుంచి
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్భూషణ్ను పదవి నుంచి తొలగించాల్సిందేనని రెజ్లర్లు డిమాండ్ చేశారు. ఆయనను జైలుకు పంపే వరకు ఆందోళ�
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల మహాధర్నా నిర్వహించారు
న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లిన రైతు నేత రాకేశ్ టికాయిత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన ఘ
జంతర్మంతర్ దగ్గర కశ్మీరీ పండిట్ల నిరసన న్యూఢిల్లీ, జూలై 10: హిమ తుషారాలలో రేగిన నిప్పు కణిక సెగ హస్తినను తాకింది. లోయ నుంచి తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కశ్మీర్లో రెండు నెలలుగా నిరసన దీక్ష చేపడు�