నీట్ ప్రశ్న పత్రం లీక్ వెనుక ఉన్న వారిని శిక్షిస్తామని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ పోలీసులతో హింసాత్మక ఘర్షణలు జరిగిన మరుసటి రోజు మంగళవారం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి చెందిన వేలాది మద్దతుదారు
KTR : జంతర్ మంతర్ నుంచి 'ఛలో పార్లమెంట్'కు బయల్దేరిన విద్యార్థులపై, నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఖండించారు.
Mujhe maaro, sir, maaro | నీట్తో పాటు జాతీయ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలపై పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి చెందిన నిరసనకారుడు భద్రతా దళాల లాఠీలకు ఏమాత్రం భయపడలేదు, బెదరలేదు. పైగా ‘నన్ను కొట్టండి సర్, కొట్టి�
Sonam Wangchuk : నీట్ సహా వివిధ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున�
ఈ-20 పెట్రోల్ మీద దేశ వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతోంది. మొట్టమొదటిసారి ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కార్లు, బైకుల వాహనదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
E20 petrol : కేంద్రం ప్రవేశపెట్టిన ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా దేశంలో తొలి నిరసన ప్రదర్శన జరిగింది. దేశరాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆదివారం కార్ ఓనర్లు ఆందోళన నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ20 పెట్రో�
లడఖ్ హక్కుల సాధన, విద్యా రంగంలో జవాబుదారీతనం కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు చేయనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ గురువారం ప్రకటించారు.
మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇస్తారా అని యువత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీబీఎస్, నీట్ తదితర పరీక్షల్లో అవకతవకలపై ప్రభుత్వ తీరుని నిరసించారు.
సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సంసిద్ధమవుతున్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో జంతర్�
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో గురువారం (ఈనెల 11న) ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కటకం �