చేతిలో జెండా పట్టుకొని ఓ యువకుడు రోడ్డుపై పరుగందుకున్నాడు. అది 5 కిలోమీటర్లో..10 కిలో మీటర్లో కాదు..ఏకంగా 350 కిలో మీటర్లు. రాజస్థాన్లో మొదలుపెట్టిన పరుగు ఢిల్లీకి చేరింది. ఇదేదో రికార్డు కోసం కాదు.. ఆ
రవీంద్రభారతి : ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీ కులాల జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద వేలాది మంది బీసీలతో ’బీసీల జంగ్ సైరన్’’ పేరుతో ఆందోళన నిర్వ
డిసెంబర్ 9-13 మధ్య జంతర్మంతర్లో కాంగ్రెస్ దీక్ష అప్పటికే ముగియనున్న వరి నాట్లు పోసే సమయం రాజకీయ మైలేజీ తప్ప రైతులకు ప్రయోజనమేది? హస్తం పార్టీ నేతల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు హైదరాబాద్, నవంబర్�
వ్యవసాయ చట్టాల అంశం కోర్టులో ఉంది పిటిషన్ వేసింది మీరే.. నిరసన తెలిపేది మీరే జంతర్ మంతర్ దగ్గర రైతుల సత్యాగ్రహానికి అనుమతి పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వ్యవసాయ చట్టాలు ర�
న్యూఢిల్లీ: రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాల్లోని సమస్యలను పాయింట్ వారీగా తెలియజేస్తే వాటిపై చర్చలు జరుపుతామని గురువ
దేశ రాజధాని నగరంలో ప్రదర్శన నిర్వహించుకునేందుకు రైతులకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతించింది. రైతులు ఈ నెల 22 నుంచి ఆగస్ట్ వరకు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రైతుల ఆందోళన.. భద్రత కట్టుదిట్టం | నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు గురువారం నుంచి జంతర్మంతర్ వద్ద నిరసనలు చేపట్టనున్నారు. ఓ వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప�
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పోరాడుతున్న ఉత్తరాది రాష్ట్రాల రైతులు గురువారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కేంద్ర ప