రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే తీసుకున్న అత్యంత ప్రధానమైన పథకాల్లో తెలంగాణకు హరితహారం (Haritha Haram) ఒకటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా స్వచ్ఛమైన గా�
Kadiyam Srihari | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తరకుమారుడి వంటివాడని.. ఉత్తమాటలే తప్పా చేసిందేమీ ఉండని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సెటైర్లు వేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో
ధాన్యం తరుగు విషయంలో తేడాలొస్తే సహించేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Dayakar rao) అధికారులను హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో (Paddy procurement) రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు.
Jangaon | భార్య మీది కోపంతో ఇద్దరు కూతుళ్లకు కూల్డ్రింక్లో కలిపి విషమిచ్చిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురం గ్రామంలో చోటుచేసుకొన్నది. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు �
Local Train | యాదాద్రి వరకు విస్తరించనున్న లోక్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి కిషన్రెడ్డికి సోమవారం లే
Minister Dayakar Rao | వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయానికి భద్రాద్రికి మించిన వైభోగం దక్కేలా అభివృద్ధి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వల్మిడి సీతారామస్వామి ఆలయం కల్యాణోత్సవ�
Minister Erraballi Dayakar Rao | తెలంగాణ ప్రభుత్వం మహిళ సాధికారత కోసం పాటుపడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సెర్ప్ ఉద్యోగులు సైతం ఎంతో కృషి చేశారని, ఇందుకోసమే వారికి పేస్కేల్ ఇస్తూ జీవో 11 విడుదల చేయడంపై మంత
Maha Shivaratri Special | శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో మహిమాన్వితమైన పుట్టులింగం ఉంది. ఇది భూమిలో నుంచి పుట్టిందని, అందుకే దీనికి పుట్టులింగం (స్వయంభూలింగం) అని పిలుస్తారు.
Minister Dayakar Rao | మహా శివరాత్రి ఏర్పాట్లపై పాలకుర్తిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కింగ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
Minister Dayakar Rao | కంటికి వెలుగు.. ఇంటికి దీపం సీఎం కేసీఆర్ అని.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన కుట్టు మిషన్ల శిక్షణా శిబిరాలతో పాటు కంటి వెలుగు శిబిర�
జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రఘునాథపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మండలంలోని పసరమడ్ల శివారు చంపక్ హిల్స్లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు 24గంటల్లో 35 మందికి డెలివరీలు చేశారు. 20మంది మగ శిశువులు, 15మంది ఆడపిల్లలు జన్మించారు.