KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్తాయికి ఎదిగిందని, ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అనతి కాలంలోనే రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చిం�
కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి సర్క�
దళితబంధు కోసం వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళితులు శుక్రవారం జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫాంహౌస్ ఎదుట నిరసనకు దిగారు. సిద్దిపేట జిల్లా మద్దూరు ఎంపీపీ బద్దిపడిగ కృష్ణారెడ్
తెలంగాణ రాకముందు ఎట్లుండె మన పల్లెలు అంటే.. నెర్రెలిచ్చిన నేలలు. పాడుబడ్డ బావులు.. ఒట్టిపోయిన చెరువులు కనిపిస్తుండే. మళ్లీ అలాంటి పరిస్థితులే ఇప్పుడూ దాపురిస్తున్నాయి.
జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని తన నివాసంలో చాయ్ తాగిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు.
Sampath Reddy | జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి కన్నుమూశారు. ఆయన గుండెపోటుకు గురి కాగా.. హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆదివారం జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అర్బన్ ఇన్స్పెక్టర్ ఎలబోయిన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న జనగామ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగ
Amit Shah | కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న జనగామ, మెట్పల్లి బహిరంగ సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ స్కూల్ గ్రౌండ్లో, జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని అంబేద్కర్ మి�
Jangaon | జనగామ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. కిందిస్థాయి నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదని పలువురు ఆ పార్టీ నేతలు కినుక వహించారు. ధూళిమిట్ట మండలంలోని ఉమ్మడి కొండాపూర్ గ్రామానికి చెందిన పలువురు గిరి�