చరిత్ర కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని మంగళవారం అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గళమెత్తారు. కోట్లాది తెలంగాణ ప్రజల ఇలవేల్పు కొమురవెల్లి మల్లన్న క్షేత్రం, నకాషీ �
‘మీ ఊరెక్కడ.. ఇక్కడి దవాఖానకు ఎందుకొచ్చావ్..అక్కడికే పోయి చూయించుకో పో’ అంటూ ఓ గర్భిణికి వైద్యం నిరాకరించిన ఘటన జనగామ జిల్లా జనగామ మండలంలోని పసరమడ్ల గ్రామశివారు చంపక్ హిల్స్లోని మాతాశిశు సంరక్షణ కేంద
జనగామ (Jangaon) జిల్లాలో దారుణం జరిగింది. పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు మైనర్లపై ఐదుగురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డారు. జనగామ ప్రాంతానికి చెందిన బాలిక (14), మల్కాజిగిరికి చెందిన బాలిక(15) ఇద్దరికీ తల�
గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సందర్శించిన తొలి గ్రామమైన జనగామ జిల్లా ఓబుల్ కేశ్వాపూర్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని టూరిజం దైవక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలంగాణ గవర్నర్ జ�
మెజార్టీ ప్రజలు, వర్గాల అభిప్రాయాల మేరకే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) పరిధిలో గ్రామాలను విలీనం చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు.
Jangaon | యూపీ అయోధ్యలోని సరయూ నదిలో జనగామకు చెందిన యువతి గల్లంతయ్యింది. కేంద్రానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు, అతని సోదరుడి కుటుంబానికి చెందిన 15 మంది రెండురోజుల కిందట అయోధ్యకు వెళ్లింది. రామ మందిరంతో సహా స్థా
సీనియర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్ గోడదూకి పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్లో �
తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదేపదే చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి నిజం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది.
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యాన్ని రైతులు విలువైన పంటలను కోల్పోతున్నారు. పదిహేను రోజులుగా కరెంట్ లేక దుక్కులు, నారు మళ్లు ఎండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మండల కేం