జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో (Station Ghanpur) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను అక్రమంగా నిర్బ�
జనగామ (Jangaon) మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వయస్సు సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకొని హోల�
Godavari water | గోదావరి జలాలు(Godavari waters) విడుదల చేయాలని గురువారం జనగామ- హుస్నాబాద్ రహదారి వడ్లకొండ క్రాస్ రోడ్ వద్ద రైతులు పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు.
జనగామ జిల్లాకు (Jangaon) సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాల్సిందేనని రాష్ట్ర గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. 350 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల జీవన స్థితి మెరుగుపడాలని, �
Inter student | అందరు పోలీసులు(Police) క్రౌర్యంగా ఉండరని, వారిలో సైతం మానవత్వం ఉంటుందనే సంఘటనలు పలు మార్లు రుజువు అవుతుంటాయి. ఖాకీలంటే కాఠిన్యమే కాదు, కరుణను సైతం పంచుతారనే ఉదంతం జనగామలో చోటు చేసుకుంది.
జనగామ జిల్లా కేంద్రంలో 10 నెలల పాప కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్బన్ సీఐ దామోదర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల�
ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న మానుకోట ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దకుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
జనగామ జిల్లా (Jangaon) రఘునాథపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. రఘునాథపల్లి మండలంలోని కిలేషాపురం సమీపంలో అదుపుతప్పిన ఓ బైకు కిందపడటంతో యువకుడు అక్కడకక్కడే మరణించారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ (Caste Survey) సర్వేను ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రకటన విడుదల చేశారు.
జనగామ (Jangaon) జిల్లా లింగాలఘణపురం మండలంలోని కుందారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి చెందారు. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాచుపల్లి కోటయ్య (44).
Indirammaindlu | జనగామ చౌరస్తా : ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే మంజూరు చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్
రాబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం మద్దూరు మండల కేంద్రంలోని త