Godavari water | గోదావరి జలాలు(Godavari waters) విడుదల చేయాలని గురువారం జనగామ- హుస్నాబాద్ రహదారి వడ్లకొండ క్రాస్ రోడ్ వద్ద రైతులు పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు.
జనగామ జిల్లాకు (Jangaon) సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాల్సిందేనని రాష్ట్ర గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. 350 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల జీవన స్థితి మెరుగుపడాలని, �
Inter student | అందరు పోలీసులు(Police) క్రౌర్యంగా ఉండరని, వారిలో సైతం మానవత్వం ఉంటుందనే సంఘటనలు పలు మార్లు రుజువు అవుతుంటాయి. ఖాకీలంటే కాఠిన్యమే కాదు, కరుణను సైతం పంచుతారనే ఉదంతం జనగామలో చోటు చేసుకుంది.
జనగామ జిల్లా కేంద్రంలో 10 నెలల పాప కిడ్నాప్ కలకలం సృష్టించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్బన్ సీఐ దామోదర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జిల�
ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న మానుకోట ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దకుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
జనగామ జిల్లా (Jangaon) రఘునాథపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. రఘునాథపల్లి మండలంలోని కిలేషాపురం సమీపంలో అదుపుతప్పిన ఓ బైకు కిందపడటంతో యువకుడు అక్కడకక్కడే మరణించారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ (Caste Survey) సర్వేను ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రకటన విడుదల చేశారు.
జనగామ (Jangaon) జిల్లా లింగాలఘణపురం మండలంలోని కుందారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి చెందారు. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాచుపల్లి కోటయ్య (44).
Indirammaindlu | జనగామ చౌరస్తా : ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే మంజూరు చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్
రాబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం మద్దూరు మండల కేంద్రంలోని త
Jangaon: జనగామ జిల్లా కేంద్రంలో ఇవాళ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ ఆధ్వర్యంలో ఆ సోదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, బతుకమ్మ కుంటతో పాటు జన �
Jangaon | జనగామ(Jangaon) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమయాదం(Road accident) చోటు చేసుకుంది. కొడకండ్ల మండలం గిర్ని తండా వద్ద హైవేపై డీసీఎం-తుఫాన్ వాహనం ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.