హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది భక్తులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెంద�
Jangaon | వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మరణించారు. నర్మెట్ల మండలం గుంటూరుపల్లి వద్ద బైకు అదుపుతప్పి యువకుడు మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరొకరు గాయపడ్డారు.
Agnipath | అగ్నిపథ్కు (Agnipath) వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. రైల్వేస్టేషన్ విధ్వంస ఘటనలో తనపై కేసు పెడతారనే భయంతో
హైదరాబాద్ : జనగామ పాలకుర్తి నియోజకవర్గంలో సోమవారం జరిగిన పలు వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కొడకండ్ల మండలం రామన్నగూడెంలో బొడ్రాయి ప్రతిష్టాపన, దుర్గమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ బోన�
paddy bags | కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్ల బస్తాలు మాయమైన ఘటన జనగామ (Jangaon) జిల్లాలోని తరిగొప్పుల మండలంలో చోటుచేసుకున్నది. మండలంలోని బొంతగట్టునాగారంలో కాంటాకు పెట్టిన 54 వరి బస్తాలను
Minister Errabelli dayakar rao | రాష్ట్రంలో పండిన ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు, రవాణాకు సంబంధించి ఎలాంటి సమస�
హైదరాబాద్ నుంచి జనగామ దిశగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును
పల్లెలు, పట్టణాల నుంచి తరలిన గులాబీ దండు.. ఉప్పెనలా వచ్చిన జనం.. దారులన్నీ జనగామ వైపే.. టీఆర్ఎస్ నేతృత్వంలో జనగామ జిల్లా యశ్వంతాపూర్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు వేలాద�
దివ్యాంగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నా రు. శుక్రవారం మండలంలోని యశ్వంతాపూర్ టీఆర్ఎస్ కా ర్యాలయంలో పాలకుర్తికి చెందిన 105 మంది దివ్యాంగులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్ర�
తెలంగాణ సాధిస్తున్న గొప్ప ఫలితాలు ఉద్యోగుల కృషి వల్లే సాధ్యమవుతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి చేసి