జనగామ : ప్రధాని నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ సంస్కరణల పేరిట రైతులను మోసం చేస్తే ఊరుకోం అని కేసీఆర్ తేల్చిచెప్పారు. మా ప్రాణం పోయినా సరే బావుల వద�
జనగామ : జనగామ జిల్లాకు తప్పకుండా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను రెండు, మూడు రోజుల్లో జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జనగామ పరిధిలోని యశ్వంత్పూర్ వద్�
జనగామ : జనగామ జిల్లాలోని యశ్వంత్పూర్ వద్ద నూతనంగా నిర్మించిన తెలంగాణ భవన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. రెండు ఎకరాల్ల�
అత్యాధునిక హంగులతో జనగామ పాలనాసౌధం ముస్తాబైంది. పాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కేసీఆర్ సర్కారు కొత్త జిల్లాలను ఏర్పాటుచేయడంతో పాటు కలెక్టర్ కార్యాలయాల సముదాయాన్ని అందుబాటులో�
Rain in Jangaon | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జనగాంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల
Jangaon | జనగామ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని నెల్లుట్ల వద్ద ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమయింది. ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఇంజన్లో
జనగామ : తమ సమస్యను విన్నవిస్తూ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ట్యాగ్ చేసి తెలపగా ట్విట్టర్ మేసేజ్కు మంత్రి అర్థరాత్రి సైతం స్పందించారు. వెంటనే జిల్లా కలెక్టర్ను విచారణ చేయాల్సిందిగా ఆ�
జనగామ తాలూకాలోని బెక్కల్లు గ్రామం వెలుపల పాత శివాలయం ద్గర ఉన్న ఒక స్తంభం మీద ఉన్న శాసనం చాళుక్య త్రిభువనమల్లదేవుని కాలం నాటిదిగా వరంగల్లు జిల్లా శాసనాల్లో ప్రచురింపబడింది. ఈ శాసనంలో కాలం పేర్కొనలేదు. కా
జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఆమోద ముద్రఅంచనా వ్యయం రూ.11.33 కోట్లుఖర్చులు తగ్గించుకుని ఆదాయంపెంచే మార్గాలు చూడాలన్న సభ్యులు జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 31 : జిల్లా కేంద్రం గా రూపాంతరం చెందిన జనగామ మున్సిపల్�
ఎమ్మెల్యే టీ రాజయ్య జనగామ చౌరస్తా, మార్చి 31 : స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై సంబంధిత హౌజి�
దేవరుప్పుల, మార్చి 31 : పార్టీ సంస్థ్ధాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పూర్తికాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు గ్రామాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం