వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్వర్ధన్నపేట, జూన్ 9 : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం
హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటాలి జడ్పీ సీఈవో విజయలక్ష్మి నవాబ్పేట, నెల్లుట్లలో పర్యటన లింగాలఘనపురం, జూన్ 8 : ఉపాధి హామీ కూలీలందరికీ డబ్బులు చెల్లిస్తామని జడ్పీ సీఈవో విజయలక్ష్మి అన్నారు. మం�
జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్రెడ్డిదామెర, జూన్ 7: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి న పిల్లలను ప్రభుత్వం ఆదుకుంటున్నదని జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీవో) జీ మహేందర్రెడ్డి అన్నారు. కొవిడ్ సో�
మార్కెట్ చైర్మన్ చింతం సదానందంకాశీబుగ్గ, జూన్6: నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ను ఆదివారం ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందం సందర్శించి తనిఖీ చేశారు. పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్
స్వరాష్ట్రం కోసం సబ్బండ వర్గాల్లో చైతన్యంఉమ్మడి పాలనలో మరుగునపడ్డ మన చరిత్రకు జీవంసకల జనుల వేదనను వెలుగులోకి తెచ్చిన తెగువఎన్నెన్నో ఫీచర్లతో ప్రజలకు చేరువపదకొండో వసంతంలోకి ‘నమస్తే’ నేడు పత్రిక పదో వ�
రేపటి నుంచి అందుబాటులోకి డయాగ్నస్టిక్ సెంటర్లుఇక్కడ 57 రకాల పరీక్షలు ఉచితంప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలిమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుహన్మకొండ, జూన్ 5 : పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతోనే రాష�
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలిరాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపుహన్మకొండ, జూన్ 4 : ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి �
కరోనా నిబంధనలతో జిల్లాలో వేడుకలుఇరుముడితో బయల్దేరి ఆలయాలకు వెళ్లినమాలధారులునర్సంపేట, జూన్ 4: హనుమాన్ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తూ అర్చక
వరంగల్ చౌరస్తా, జూన్ 4 : కరోనాకు తోడు లాక్డౌన్ నేపథ్యంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సోడాబండి కార్మికులకు దాతలు సాయం చేయాలని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు రాజనాల శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవా�
విద్య, వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యంప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ, జూన్ 3: నిరుపేదలను సీఎం సహాయనిధి ఆపద్బంధులా ఆదుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ�