పల్లె, పట్టణ ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపాలిప్రగతిలో ముందుండే పల్లెలకు పారితోషికంపెండింగ్ పనులు పూర్తి చేయండినిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవుజనగామ సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబ�
పరకాల ఎంపీపీ స్వర్ణలతఅధికారుల నిర్లక్ష్యంపై ప్రజాప్రతినిధుల ఆగ్రహంపరకాల, జూన్ 30: పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ టీ స్వర్ణలత అన్నారు. పరకాలలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర�
వాజేడు , జూన్ 24 : మండలంలోని పలు గ్రామల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో రైతన్న హ ర్షం వ్యక్తం చేస్తూ.. సాగు పనుల్లో బిజీ అయ్యారు. మం డలంలోని ప్రగళ్లపల్లి, కొప్పుసూరు, వాజేడు, జగన్నాథపురం, పేరూరు, చం
గీసుగొండ, జూన్ 14: హరితహారంలో మొక్కలు నాటేందుకు సిద్ధం కావాలని పీడీ సంపత్రావు అన్నారు. దస్రుతండాలోని విలేజ్పార్కు, నర్సరీని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఏడో విడుత హరితహారంలో మొ
చెన్నారావుపేట, జూన్ 14: ఆపదలో ఉన్న మహిళలు సఖీ సేవలను వినియోగించుకోవాలని కౌన్సిలర్ నూర్జాహాన్ సూచించారు. మండలంలోని అమీనాబాద్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు-వాటి పరిష్కార మార్గాలపై సోమవారం ఆమె అవగాహన
మొన్నటిదాకా బీజేపీని విమర్శించిన నీవు ఇప్పుడు ఎట్ల చేరుతవ్..?వ్యక్తులు కాదు.. వ్యవస్థ ముఖ్యంహుజూరాబాద్పై సీఎం ప్రత్యేక దృష్టిఅన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాంవర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్జమ్మి�
పంట పొలాల్లోకి చేరుతున్న నీరుదుక్కులు దున్నుతున్న రైతులుదామెర, జూన్ 9: మండలంలోని వివిధ గ్రామాల్లో బుదవారం తెల్లవారుజామున మోస్తరు వర్షం కురిసింది. ల్యాదెళ్ల, దామెర, పులుకుర్తి, ఊరుగొండ, ఒగ్లాపురం తదితర గ�