జనం లేక జనగామ సభాప్రాంగణం వెలవెల కాంగ్రెస్ డప్పులతో స్వాగతం.. కాళ్లకింద కేంద్ర మంత్రి కటౌట్లు ఆకట్టుకోని కిషన్రెడ్డి ప్రసంగం జనగామ, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తలపెట్టిన జన ఆశీ�
ఒకే చోట గురుకులాలు, జూనియర్ కశాశాలలుకార్పొరేట్ తరహాలో ప్రభుత్వ విద్యాలయాలుఆధునిక హంగులు.. సకల సౌలత్లువిద్యకు పెద్ద పీట వేస్తున్న టీఆర్ఎస్ సర్కారుఒకే చోట గురుకులాలు, జూనియర్ కళాశాలలుకార్పొరేట్ �
జనగామ చౌరస్తా, ఆగస్టు 20 : శ్రావణ శుక్రవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సంతోషిమాత దేవాలయం, అమ్మబావి ఉప్పలమ్మ, పోచమ్మ గుడి, రేణుకా ఎల్లమ్మ ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. తెల్లవారుజామున తలంటు స్నాన�
జయంతి సభల్లో ప్రజాప్రతినిధులు,గౌడ సంఘాల నాయకులుజనగామ చౌరస్తా, ఆగస్టు 18 : బహుజనుల హక్కుల కోసం పోరాడిన సర్ధార్ సర్వాయి పాపన్న జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని జనగామ ఏసీపీ ఎస్ వినోద్కుమార్ అన్నా�
గ్రామాల అభివృద్ధి కోసమే నేరుగా నిధులుజిల్లా అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలిగ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియావరంగల్ జిల్లా రాంచంద్రాపురంలో పర్యటనపల్లెప్రగ�
దేవరుప్పుల, ఆగస్టు 16 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో సోమవారం జరిగిన దళితబంధు ప్రారంభోత్సవ సభకు మండలం నుంచి టీఆర్ఎస్ నాయకులు, దళితులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు త
వాడవాడలా రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంకొలతలు తీస్తున్న అధికారులుఆనందం వ్యక్తం చేస్తున్న దళిత, గిరిజనులు దేవరుప్పుల, ఆగస్టు 12: ప్రభుత్వం దళిత, గిరిజన వాడల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొంద