వరంగల్లోని గోవిందరాజులగుట్ట ఆయన స్వస్థలంఉత్తర్వులు రాగానే బాధ్యతల స్వీకరణభీమారం, మే 22 : కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా కేయూ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ నియమితులయ్యారు. గతేడాది ఫ�
పరకాల, మే 22: లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి రోడ్డుపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామని ఏసీపీ పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్సైల�
నర్సంపేట, మే 21 : కరోనా కట్టడిలో భాగంగా శుక్రవారం నర్సంపేటలోని ప్రభుత్వ దవాఖాన, కార్యాలయాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని సంబంధిత అధికారులు పిచికారీ చేయించారు. దవాఖానకు వస్తు న్న రోగుల సంఖ్య పెరుగుత�
కమలాపూర్ మండల సర్పంచులుటీఆర్ఎస్ను వీడమని వెల్లడివరంగల్ సబర్బన్, మే 21 : రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాతనే తమకు నిజమైన స్వా తంత్య్రం వచ్చినట్లయిందని హుజూరా బాద్ నియోజకవర్గం�
జనగామలో అకాల వర్షంమార్కెట్లో తడిసి ముద్దయిన ధాన్యంజనగామ, మే 20 (నమస్తే తెలంగాణ) : చెడగొట్టు వాన మరోసారి రైతన్నను కష్టాలపాలు చేసింది. జనగామ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భారీగా కురిసిన అకాల వర్షం అన్నద�
మార్కెట్ చైర్మన్ చింతం సదానందంకాశీబుగ్గ, మే19: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని చైర్మన్ చింతం సదానందం సూచించారు. బుధవారం ఆయన మార్కెట్ ప్రధాన �
చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ, మే19 : ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్యులతో సమానంగా సేవలందిస్తున్న మెడికల్ షాపుల యజమానులపై అధికారులు ఒత్తిడి తీసుకురావొద�
రెండో భార్య హత్యతో మొదటి భార్య హత్య వెలుగులోకి..ఇంట్లోనే మొదటి భార్యను సమాధి చేసిన ఉన్మాదిశారీరకంగా హింసించి సెల్ఫోన్లో చిత్రీకరణవిచారణలో ఆసక్తికర విషయాలు తెలిపిన నిందితుడువివరాలు వెల్లడించిన డీసీ
హన్మకొండ, మే 17: ప్రైవేట్ డయాగ్నస్టిక్ నేటి నుంచి సిటీ స్కానింగ్ ధరల తగ్గింపు అమలు కావాలిసెంటర్లు, దవాఖానల్లో సిటీ స్కానింగ్కు సం బంధించి తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమలు కావాలని జిల్లా కలెక్టర్ రా
3 నుంచి 12వ తరగతి విద్యార్థులందరికీ అవకాశంఈ నెల 20వ వరకు దరఖాస్తుల స్వీకరణఆన్లైన్ లో 22న పరీక్షలుభూపాలపల్లి రూరల్/ములుగు టౌన్, మే 16: కొవిడ్తో పాఠశాలలకు సెలవులొచ్చి విద్యార్థులు ఇంటికే పరిమితమైన తరుణంలో
హమాలీల సంఖ్యను పెంచాలినర్సంపేట ఆర్డీవో పవన్కుమార్పలు కొనుగోలు కే్ంరద్రాల పరిశీలనచెన్నారావుపేట, మే 16 : వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నర్సంపేట ఆర్డీవ�
హసన్పర్తి, మే 14 : దారి దోపిడీకి పాల్పడిన నలుగురు దుండగులను శుక్రవారం హసన్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ కథనం ప్రకారం.. ఖిలావరంగల్కు చెందిన నల్ల కృష్ణరాజన్, బైరబోయిన శ్రీక�