విద్య, వైద్య రంగానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యంప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్హన్మకొండ, జూన్ 3: నిరుపేదలను సీఎం సహాయనిధి ఆపద్బంధులా ఆదుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ�
స్వరాష్ట్రంలోనే జనగామ జిల్లా అభివృద్ధి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో పెరిగిన సాగు విస్తీర్ణం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మండలి చీఫ్విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు హాజరైన కలెక
సీఎం కేసీఆర్ | జిల్లాలోని చిల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ 9 అడుగుల విగ్రహాన్ని సర్పంచ్ ఉద్దమర్రి రాజ్ కుమార్ ఆవిష్కరించారు.
భీమారం,మే31 : కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగం నియమావళి మాన్యువల్ రిపోర్టును సోమవారం వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్కు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ మహేందర్రెడ్డి బృందం అందజేసింది. ఈ సందర్�
మహబూబాబాద్, మే 30 : మైనర్పై లైంగి క దాడి చేసి హత్య చేసిన నిందితుడిని మరిపెడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నంద్యాల కో టిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్లో ఆదివారం సమావేశం నిర్వహించి
బంగారు ఆభరణాలు, బైక్,సెల్ఫోన్లు స్వాధీనంవివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ తరుణ్జోషివర్ధన్నపేట/సుబేదారి, మే 30 : పోలీసు పేరుతో బంగారం అపహరించిన వ్యక్తిని వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారని వరంగల్ సీ
కరోనాతో యువతి మృతిఅంత్యక్రియలు నిర్వహించిన సర్పంచ్నర్సింహులపేట, మే 28: నిశ్చితార్థమైన పది రోజులకే కరోనాతో యువతి మృతిచెందిన ఘటన నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానిక�
కొవిడ్ కట్టడికి రాజకీయాలకతీతంగా ఒక్కటవ్వాలిసీఎం కేసీఆర్ సూచనలతో తగ్గుతున్న కేసులుకష్టకాలంలోనూ ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణటెలీకాన్ఫరెన్స్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరు, మే 27:
ప్రజల కదలికలపై పోలీసుల నిఘా.. డ్రోన్ కెమెరాకు చిక్కితే బుక్ అయినట్టేహన్మకొండ సిటీ, మే 26 : లాక్డౌన్ సమయంలో విచ్చలవిడిగా బయట తిరిగే వారి ఆట కట్టించేందుకు పోలీసులు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ప్రజలు స�
95,500 మంది గుర్తింపుఐదు సెంటర్లలో వ్యాక్సినేషన్గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతివరంగల్, మే 26: నగరంలో సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేసేందుకు గ్రేటర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం కమిషనర�
వరంగల్ చౌరస్తా, మే 24 : ఎంజీఎం దవాఖానలో నిర్లక్ష్యానికి తావు లేకుండా, ప్రణాళికాబద్ధంగా ప్రజలకు వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. సోమవారం ఎంజీఎం సూపరింటెండెంట్