చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్మేయర్ గుండు సుధారాణితో కలిసి ఉచిత భోజన వసతి ప్రారంభంవరంగల్, మే 13 : కరోనా కాలంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ�
ఖానాపురం, మే 12: రైతుల మేలు కోసమే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని ఖానాపురం, కొత్తూరు, రంగాపురం, �
షిప్టు పద్ధతిన నిరంతరం విధులుఫోర్వే జంక్షన్ల వద్ద పోలీసు పికెట్లుమినహాయింపులు ఉన్నవారికి అనుమతిలాక్డౌన్ సమయంలో ప్రయాణించే వారికి ఈ-పాసులుఅత్యవసర సరుకులు రవాణా చేసేవారికీ పాసుల జారీ‘నమస్తేతెలంగా
స్టేషన్ఘన్పూర్/దేవరుప్పుల, మే 11 : స్టేషన్ఘన్పూర్, దేవరుప్పుల మండలాల్లో మంగళవారం సా యంత్రం చిరుజల్లులు కురిశాయి. ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే కొంత మేరకు వరి కోతలు పూర్తవగా, మి�
నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన దాతలు పలుచోట్ల ఆర్థిక సాయం జనగామ రూరల్, మే 11 : కరోనాతో అల్లడుతున్న ప్రజలకు అండగా ఉంటామని, పాజిటివ్ వచ్చిన వారు ఇంట్లోనే ఉండాలని సర్పంచ్ అంబాల ఆంజనేయులు, ఉప సర్పంచ్ చినబోయి
నర్సంపేట రూరల్, మే 10 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్వర సర్వే సోమవారం మండలంలో చురుగ్గా కొనసాగింది. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది గ్రామాల్లోని జ్వర పీడితుల వివరాలను నమోదు చే
నర్సంపేట, మే 10 : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుం టి రజిని కోరారు. సోమవారం పట్టణం లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. కరోనా లక్షణా లు ఉంటే నిర్ల
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దుపాజిటివ్ వచ్చిన వారు హోం హైసొలేషన్లోనే ఉండాలినర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జాన్సన్నర్సంపేట, మే 9: కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాల�
గ్రామాలు, పట్టణాల్లో కొనసాగుతున్న మినీ లాక్డౌన్అమలు చేస్తున్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలుస్వచ్ఛందంగా నిబంధనలు పాటిస్తున్న ప్రజలుపరకాల/శాయంపేట/గీసుగొండ/రాయపర్తి, మే 8: జిల్లాలోని గ్రామాలు, పట్టణా
నర్సంపేట, మే 8: కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు జిల్లాలో శానిటేషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అలాగే, వీధుల్
ఖానాపురం, మే 7: కరోనా కట్టడికి గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఖా