హమాలీల సంఖ్యను పెంచాలినర్సంపేట ఆర్డీవో పవన్కుమార్పలు కొనుగోలు కే్ంరద్రాల పరిశీలనచెన్నారావుపేట, మే 16 : వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నర్సంపేట ఆర్డీవ�
హసన్పర్తి, మే 14 : దారి దోపిడీకి పాల్పడిన నలుగురు దుండగులను శుక్రవారం హసన్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ కథనం ప్రకారం.. ఖిలావరంగల్కు చెందిన నల్ల కృష్ణరాజన్, బైరబోయిన శ్రీక�
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్మేయర్ గుండు సుధారాణితో కలిసి ఉచిత భోజన వసతి ప్రారంభంవరంగల్, మే 13 : కరోనా కాలంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ�
ఖానాపురం, మే 12: రైతుల మేలు కోసమే తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని ఖానాపురం, కొత్తూరు, రంగాపురం, �
షిప్టు పద్ధతిన నిరంతరం విధులుఫోర్వే జంక్షన్ల వద్ద పోలీసు పికెట్లుమినహాయింపులు ఉన్నవారికి అనుమతిలాక్డౌన్ సమయంలో ప్రయాణించే వారికి ఈ-పాసులుఅత్యవసర సరుకులు రవాణా చేసేవారికీ పాసుల జారీ‘నమస్తేతెలంగా
స్టేషన్ఘన్పూర్/దేవరుప్పుల, మే 11 : స్టేషన్ఘన్పూర్, దేవరుప్పుల మండలాల్లో మంగళవారం సా యంత్రం చిరుజల్లులు కురిశాయి. ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. ఇప్పటికే కొంత మేరకు వరి కోతలు పూర్తవగా, మి�
నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన దాతలు పలుచోట్ల ఆర్థిక సాయం జనగామ రూరల్, మే 11 : కరోనాతో అల్లడుతున్న ప్రజలకు అండగా ఉంటామని, పాజిటివ్ వచ్చిన వారు ఇంట్లోనే ఉండాలని సర్పంచ్ అంబాల ఆంజనేయులు, ఉప సర్పంచ్ చినబోయి
నర్సంపేట రూరల్, మే 10 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్వర సర్వే సోమవారం మండలంలో చురుగ్గా కొనసాగింది. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది గ్రామాల్లోని జ్వర పీడితుల వివరాలను నమోదు చే
నర్సంపేట, మే 10 : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుం టి రజిని కోరారు. సోమవారం పట్టణం లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. కరోనా లక్షణా లు ఉంటే నిర్ల
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దుపాజిటివ్ వచ్చిన వారు హోం హైసొలేషన్లోనే ఉండాలినర్సంపేట ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ జాన్సన్నర్సంపేట, మే 9: కరోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాల�