ఖానాపురం, మే 7: కరోనా కట్టడికి గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఖా
వేలేరు, మే 6: అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా ఆర్థిక సాయం అందిస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం మండల కేంద్రం�
నర్సంపేట, మే 5: కొవిడ్పై భయాందోళన చెందాల్సినవసరం లేదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. బుధవారం నర్సంపేటలో కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లా
సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్న గ్రామ పంచాయతీలుఅదే దారిలో వ్యాపార వర్గాలు..నర్సంపేట, మే 4: కరోనా వైరస్ తీవ్రమవుతున్న వేళ.. గ్రామ పంచాయతీలు స్వచ్ఛంద చర్యలకు శ్రీకారం చుట్టాయి. గ్రామస్తుల అభీష్టం మేరకు స�
న్యూశాయంపేట, ఏప్రిల్ 4: ‘కరోనా టీకా సురక్షితం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి’ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం న్యూశాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి సమక్షం
మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రాజీనామా35 ఏళ్లుగా పార్టీలో వివిధ పదవులుజీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో నిర్ణయంనాలుగు డివిజన్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్హన్మకొండ చౌరస్తా, మే 3 : కాంగ్రెస్కు మాజ�
ప్రత్యామ్నాయంగా రైతుల సాగు..ప్రైవేట్ కంపెనీల ప్రోత్సాహంతక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడిరెండు జిల్లాల్లో 4500 ఎకరాల్లో పంటపురుగులు, తెగుళ్ల దాడి తక్కువే వరంగల్ సబర్బన్, మే 2 : దినదినం ఎదురవుతున్న పెట్టుబడి
కాజీపేట, మే 1: వరంగల్ నగరంలోని సంఘటిత, అసంఘటిత కార్మికులు శనివారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్ర జెండాలను ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. కాజీపేట రైల్వే జంక్షన్, పట్టణంలోని ముఖ్య కూడలి, ప్రభుత్�
ఆక్సిజన్ సిలిండర్లు, మందుల స్టాక్, కరోనా బాధితులకు పడకలపై పరిశీలనజనగామ చౌరస్తా, మే 1 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానతోపాటు చంపక్హిల్స్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్య సౌకర్యాలపై అదనపు �
పప్పుదినుసుల సాగుతో సిరులుచెరువులు, బావుల నిండా గోదావరి నీళ్లునర్సింహులపేట, ఏప్రిల్ 30 : గతంలో మహబూబాబాద్ జిల్లాలో యాసంగి సాగుకు నీరు లేక రైతులు దూరంగా ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, కాలువల ద