జనగామ రూరల్, ఏప్రిల్ 20: కరోనా నియంత్రణకు అన్ని చర్య లు తీసుకుంటున్నామని జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో సోడి యం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఆమె పారిశ�
నర్మెట, ఏప్రిల్ 20 : కరోనా నివారణకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 199 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని వైద్యాధికారి మోజెస్రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా 84 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 10
ఖిలావరంగల్, ఏప్రిల్ 15 : గ్రేటర్ విలీన గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ పరిధి 17వ డివిజన్లో రూ.3.70కోట్ల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు గుర
అవకతవకలకు సర్కారు చెక్ప్రతి కొనుగోలు కేంద్రంలో ఐదుగురితో పర్యవేక్షణరైతులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారుల చర్యలులింగాలఘనపురం, ఏప్రిల్ 13 : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి దళా
ముందు జాగ్రత్త చర్యలు మరువొద్దుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావురెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రివరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 13 : తెలంగాణలో కరోనా ప్రభావం తక్కువేనని, అయినా ముందు జాగ్రత్త చర్యలు మరువొద�
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ అందుతున్న సంక్షేమ ఫలాలుమంత్రి సత్యవతిరాథోడ్మహబూబాబాద్, ఏప్రిల్ 13 : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నా యని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నార�
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రసీపీఐ నుంచి 25వ వార్డు కౌన్సిలర్, 200 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరికకృష్ణకాలనీ, ఏప్రిల్ 12 : తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దేశ ప్రజలు ఆయన �
భూ తగాదాలకు స్వస్తి పలికేందుకు సీఎం కేసీఆర్ కృషిసమగ్ర భూ సర్వేకు రూ.600కోట్ల కేటాయింపుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరు, ఏప్రిల్ 11 : రైతు బిడ్డగా వారి గోసను అర్థం చేసుకొని భూ వివాదాలకు స్వస్తి పలికే�
వైభవంగా మల్లన్నతో మేడలమ్మ, గొల్ల కేతమ్మకు వివాహంస్వామి వారి నామస్మరణతో మార్మోగిన ఐలోనిఅతి పెద్ద పట్నం వేసిన ఒగ్గు పూజారులుఐనవోలు ఏప్రిల్ 11 : ఐనవోలు మల్లికార్జునుడి కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ చరిత్ర�
వైద్యుల నిర్లక్ష్యమే కారణమనికుటుంబ సభ్యుల ఆందోళనవరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 9 : ఎంజీఎం కొవిడ్-19 ట్రయాజ్ విభాగంలో చికిత్స పొందుతూ కేఎంసీ ల్యాబ్ టెక్నీషియన్ సారంగపాణి మృతి చెందాడు. సరైన సమయంలో వైద్యులు స
పరకాల/దామెర, ఏప్రిల్ 9 : ముస్లిం, మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు మసీదుల అభివృద్ధికి నిధు లు కేటాయించినందుకు శుక్రవారం