విజయ డెయిరీలో 30శాతం పెరిగిన అమ్మకాలుదేశ, విదేశాలకు ఉత్పత్తుల ఎగుమతులు11 వేల లీటర్లకు చేరువలో పాల సేకరణఉమ్మడి జిల్లాలో సభ్యులుగా8,200మంది రైతులులక్ష్యం 15 వేల లీటర్లు : డీడీ ప్రదీప్కుమార్హన్మకొండ చౌరస్తా, ఏ
ఇక ఇంటింటికీ ‘భగీరథ’ నీరుఉగాది నుంచి రోజూ ఇచ్చేందుకు సన్నాహాలునల్లాల బిగింపు ప్రక్రియ పూర్తిట్రయల్ రన్ చేస్తున్న అధికారులుమిషన్ భగీరథ సింబాలిక్గా హంటర్ రోడ్డు జంక్షన్వరంగల్, ఏప్రిల్ 2 : ఉగాది �
నాగులమ్మ, పగిడిద్దరాజుకు భక్తుల మొక్కులుమంగపేట, ఏప్రిల్ 2 : మండలంలోని లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ – పగిడిద్దరాజు కల్యాణం గురువారం రాత్రి కనులపండువగా జరిగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న జాతరలో ముఖ్యఘ�
మంత్రి సత్యవతి రాథోడ్మహబూబాబాద్, ఏప్రిల్ 2 : అవయవ దానంతో అమరత్వం సిద్ధిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మంత్రి నివాసంలో అవయవదాన సంఘ�
జనగామ మున్సిపల్ కౌన్సిల్ ఆమోద ముద్రఅంచనా వ్యయం రూ.11.33 కోట్లుఖర్చులు తగ్గించుకుని ఆదాయంపెంచే మార్గాలు చూడాలన్న సభ్యులు జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 31 : జిల్లా కేంద్రం గా రూపాంతరం చెందిన జనగామ మున్సిపల్�
ఎమ్మెల్యే టీ రాజయ్య జనగామ చౌరస్తా, మార్చి 31 : స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై సంబంధిత హౌజి�
దేవరుప్పుల, మార్చి 31 : పార్టీ సంస్థ్ధాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పూర్తికాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశాల మేరకు గ్రామాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం
ఒక్కో మార్కెట్కు ఐదు ఎకరాలుస్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావులక్ష్మీనగర్ మార్కెట్కు రూ.24 కోట్లు మంజూరువరంగల్, మార్చి 28 : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఐదు మోడల్ మార్కెట్ల ఏర్పాటు
పల్లెప్రగతితో మారిన రూపురేఖలుఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనంపూర్తయిన డంపింగ్ యార్డు, వైకుంఠధామంజాతీయస్థాయిలో రెండు అవార్డులు సొంతంవాడవాడలా సీసీ రోడ్లు.., వీధి దీపాలుకాటారం, మార్చి 28:‘పల్లెలే దేశానికి ప�
మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలింపుదగ్గరుండి ధైర్యం చెప్పి తీసుకెళ్లిన ఎంపీ మాలోత్ కవితఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడికుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీగూడూరు, మార్చి 28 : పురుగుల �
కనుల పండువగా లక్ష్మీనర్సింహస్వామి జాతరకోలాహలంగా ‘కోటంచ’పెద్ద రథంపై స్వామి వారి ఊరేగింపుభక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయ పరిసరాలుగీసుగొండ, మార్చి 28 : కొలిచిన వారికి కొంగుబంగారమై వరాలిచ్చే లక్ష్మీనర్సింహ�