వైద్యుల నిర్లక్ష్యమే కారణమనికుటుంబ సభ్యుల ఆందోళనవరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 9 : ఎంజీఎం కొవిడ్-19 ట్రయాజ్ విభాగంలో చికిత్స పొందుతూ కేఎంసీ ల్యాబ్ టెక్నీషియన్ సారంగపాణి మృతి చెందాడు. సరైన సమయంలో వైద్యులు స
పరకాల/దామెర, ఏప్రిల్ 9 : ముస్లిం, మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు మసీదుల అభివృద్ధికి నిధు లు కేటాయించినందుకు శుక్రవారం
జఫర్గఢ్, ఏప్రిల్8: మండలంలోని రఘునాథపల్లిలో శుక్రవారం నుంచి స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహించనున్నట్లు సర్పంచ్ బొమ్మినేని శ్రీదేవి గురువారం తెలిపారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్నందున వార్డు స�
భూమిని చదును చేస్తుండగా లభ్యం18 తులాల 7 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి, ఇతర సామగ్రిస్వాధీనం చేసుకున్న అధికారులువ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ ఏడీజనగామ రూరల్, ఏప్రిల్ 8 : జనగామ మండ�
ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావువరంగల్ సబర్బన్, ఏప్రిల్6: ఈ ఎండాకాలంలో ఎన్పీడీసీఎల్ పరిధిలో ని జిల్లాల్లో నిరంతర విద్యుత్తు సరఫరా జరిగేలా చూడాలని చీఫ్ జనరల్ మేనే జర్లను, సూపరింటెండెంట్ ఇంజినీర్
సమాన పనికి సమాన వేతనం కల్పించిన ఘనత ఆయనదే..టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రాజేందర్నేటి నుంచి నాగార్జున సాగర్ నుంచి టీఎన్జీవోస్ బస్సు యాత్రజనగామ చౌరస్తా, ఏప్రిల్ 6: ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్�
నర్సంపేట, ఏప్రిల్ 5 : జాతీయస్థాయి కరాటే పోటీల్లో నర్సంపేట విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, గుంటూరులో షిటోరియో కాయ్ కరాటే అకాడమీ నిర్వహించిన జాతీయస్థాయి ఓపెన్ �