సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్న గ్రామ పంచాయతీలుఅదే దారిలో వ్యాపార వర్గాలు..నర్సంపేట, మే 4: కరోనా వైరస్ తీవ్రమవుతున్న వేళ.. గ్రామ పంచాయతీలు స్వచ్ఛంద చర్యలకు శ్రీకారం చుట్టాయి. గ్రామస్తుల అభీష్టం మేరకు స�
న్యూశాయంపేట, ఏప్రిల్ 4: ‘కరోనా టీకా సురక్షితం. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి’ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం న్యూశాయంపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి సమక్షం
మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రాజీనామా35 ఏళ్లుగా పార్టీలో వివిధ పదవులుజీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో నిర్ణయంనాలుగు డివిజన్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్హన్మకొండ చౌరస్తా, మే 3 : కాంగ్రెస్కు మాజ�
ప్రత్యామ్నాయంగా రైతుల సాగు..ప్రైవేట్ కంపెనీల ప్రోత్సాహంతక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడిరెండు జిల్లాల్లో 4500 ఎకరాల్లో పంటపురుగులు, తెగుళ్ల దాడి తక్కువే వరంగల్ సబర్బన్, మే 2 : దినదినం ఎదురవుతున్న పెట్టుబడి
కాజీపేట, మే 1: వరంగల్ నగరంలోని సంఘటిత, అసంఘటిత కార్మికులు శనివారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్ర జెండాలను ఎగురవేసి సంబురాలు జరుపుకున్నారు. కాజీపేట రైల్వే జంక్షన్, పట్టణంలోని ముఖ్య కూడలి, ప్రభుత్�
ఆక్సిజన్ సిలిండర్లు, మందుల స్టాక్, కరోనా బాధితులకు పడకలపై పరిశీలనజనగామ చౌరస్తా, మే 1 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానతోపాటు చంపక్హిల్స్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్య సౌకర్యాలపై అదనపు �
పప్పుదినుసుల సాగుతో సిరులుచెరువులు, బావుల నిండా గోదావరి నీళ్లునర్సింహులపేట, ఏప్రిల్ 30 : గతంలో మహబూబాబాద్ జిల్లాలో యాసంగి సాగుకు నీరు లేక రైతులు దూరంగా ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, కాలువల ద
వాజేడు, ఏప్రిల్ 29 : మండలకేంద్రంతో పాటు మండలంలోని ప్రగళ్లపల్లి, జగన్నాథపురం, అరుణాచలపురం, కొప్పుసూరు, పేరూరు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులలో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో సుమారు మ�
వారం రోజుల్లో ఇక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్షలుకొవిడ్ బాధితులకు కావాల్సినంత ఆక్సిజన్ ఉందిప్రజారోగ్యానికే సర్కారు తొలి ప్రాధాన్యంరాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిమహబూబాబాద్, ఏప్ర
పోచమ్మమైదాన్, ఏప్రిల్ 28: వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక సేవలో భాగంగా యువతకు జిమ్లో ఉచిత శిక్షణ అందిస్తున్నారు.. గ్రేటర్ వరంగల్ కల్యాణ్నగర్కు చెందిన తాళ్లపల్లి ప్రకాశ్గౌడ్ ప్రతాప్నగర్ స్క�
నేతల పర్యటనలతో కోలాహలంగా నగరంఐదు రోజుల పాటు సాగిన క్యాంపెయిన్30న పోలింగ్, మే 3న ఓట్ల లెక్కింపుఏర్పాట్లు చేస్తున్న అధికారులువరంగల్,ఏప్రిల్ 27: మహానగర పాలకవర్గ ఎన్నికల ఘట్టంలో ప్రచా ర పర్వం ముగిసింది. ఇక