ముందు జాగ్రత్త చర్యలు మరువొద్దుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావురెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రివరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 13 : తెలంగాణలో కరోనా ప్రభావం తక్కువేనని, అయినా ముందు జాగ్రత్త చర్యలు మరువొద�
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ అందుతున్న సంక్షేమ ఫలాలుమంత్రి సత్యవతిరాథోడ్మహబూబాబాద్, ఏప్రిల్ 13 : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నా యని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నార�
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రసీపీఐ నుంచి 25వ వార్డు కౌన్సిలర్, 200 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరికకృష్ణకాలనీ, ఏప్రిల్ 12 : తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దేశ ప్రజలు ఆయన �
భూ తగాదాలకు స్వస్తి పలికేందుకు సీఎం కేసీఆర్ కృషిసమగ్ర భూ సర్వేకు రూ.600కోట్ల కేటాయింపుమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతొర్రూరు, ఏప్రిల్ 11 : రైతు బిడ్డగా వారి గోసను అర్థం చేసుకొని భూ వివాదాలకు స్వస్తి పలికే�
వైభవంగా మల్లన్నతో మేడలమ్మ, గొల్ల కేతమ్మకు వివాహంస్వామి వారి నామస్మరణతో మార్మోగిన ఐలోనిఅతి పెద్ద పట్నం వేసిన ఒగ్గు పూజారులుఐనవోలు ఏప్రిల్ 11 : ఐనవోలు మల్లికార్జునుడి కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ చరిత్ర�
వైద్యుల నిర్లక్ష్యమే కారణమనికుటుంబ సభ్యుల ఆందోళనవరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 9 : ఎంజీఎం కొవిడ్-19 ట్రయాజ్ విభాగంలో చికిత్స పొందుతూ కేఎంసీ ల్యాబ్ టెక్నీషియన్ సారంగపాణి మృతి చెందాడు. సరైన సమయంలో వైద్యులు స
పరకాల/దామెర, ఏప్రిల్ 9 : ముస్లిం, మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు మసీదుల అభివృద్ధికి నిధు లు కేటాయించినందుకు శుక్రవారం
జఫర్గఢ్, ఏప్రిల్8: మండలంలోని రఘునాథపల్లిలో శుక్రవారం నుంచి స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహించనున్నట్లు సర్పంచ్ బొమ్మినేని శ్రీదేవి గురువారం తెలిపారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్నందున వార్డు స�
భూమిని చదును చేస్తుండగా లభ్యం18 తులాల 7 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి, ఇతర సామగ్రిస్వాధీనం చేసుకున్న అధికారులువ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ ఏడీజనగామ రూరల్, ఏప్రిల్ 8 : జనగామ మండ�
ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావువరంగల్ సబర్బన్, ఏప్రిల్6: ఈ ఎండాకాలంలో ఎన్పీడీసీఎల్ పరిధిలో ని జిల్లాల్లో నిరంతర విద్యుత్తు సరఫరా జరిగేలా చూడాలని చీఫ్ జనరల్ మేనే జర్లను, సూపరింటెండెంట్ ఇంజినీర్
సమాన పనికి సమాన వేతనం కల్పించిన ఘనత ఆయనదే..టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రాజేందర్నేటి నుంచి నాగార్జున సాగర్ నుంచి టీఎన్జీవోస్ బస్సు యాత్రజనగామ చౌరస్తా, ఏప్రిల్ 6: ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్�