Janasena | తనకు సలహాలు, సూచనలు చేసే వారు అక్కర్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ మాజీ మంత్రి హరిరామజోగయ్య మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వరుసగా నాలుగో రోజు పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. చంద్రబాబు భవి
Chegondi Suryaprakash | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు భారీ షాక్ తగిలింది. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జనసేనను వీడి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం కార�
AP Politics | ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-జనసేనకు బీజేపీ షాకిచ్చేందుకు సిద్ధమయ్యింది. నిన్నమొన్నటిదాకా టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని భావించినప్పటికీ.. ఇ�
AP Politics | ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు టీడీపీ - జనసేన జతకట్టిన సంగతి తెలిసిందే. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ - జనసేనతో కలిసి పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. టీడీపీ - జనసేన కూటమిత�
TDP | రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇది ప్రజలు కోరుకునన పొత్తు అని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించిన జనసేన-టీడీపీ భ�
Pawan Kalyan | వైసీపీ గూండాయిజాన్ని చూసి భయపడకండని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. ప్రజలపై దాడి చేస్తే మక్కీలు ఇరగ్గొట్టి మడత మంచంలో పడేస్తానని హెచ్చరించారు. తాడేపల్లిగూడెంలో బుధవారం నిర్వహించి�
Mohan Babu | ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం మొదలైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే పార్టీ నేతలు తమ తమ అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన పేరు వాడుకుంటున్న వారికి టాలీవుడ�
Kesineni Nani | టీడీపీని వీడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని మరోసారి విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా టీడీపీ-జనసేన కలిసి విడుదల చేసిన తొలి అభ్యర్థుల జాబ
TDP-Janasena | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన పార్టీలు తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే 118 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఇందులో టీడీపీ 94 సీట్లలో పోటీ చేస్తుండగా.. జనసే
First list | ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ఊపందుకున్నది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ సభలు పెట్టి ఒకరినొకరు దూషించుకుంటూ.. ఏపీ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి. తాజాగా �
ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Ramakrishna Raju) అధికార వైసీపీకి గుడ్బై చెప్పారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత రెండేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన మధ్య పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల ఉమ్మడి జాబితాను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స�
Pawan Kalyan | కొంతకాలంగా జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విశాఖ పర్యటనలో భాగంగా కొణతాల ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. �
AP News | టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుల విషయంలో ఇంకా సయోధ్య కుదరడం లేదు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పొత్తుల అంశంలో చిచ్చు లేపే విధంగా టీడీపీ నేత గ