Resign | ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో ఇన్చార్జిలు, సిట్టి్ంగ్ ఎమ్మెల్యేల మార్పిడి ఆ పార్టీ నాయకుల్లో గందరగోళం పరిస్థితి నెలకొంటుంది.
JD Lakshminarayana | ఏపీలో నూతన రాజకీయ పార్టీ ఏర్పాటైంది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్' పేరుతో కొత్త పార్టీని శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా రాకపోవడమే నిరుద్యోగ�
Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య సంచలన లేఖ రాశారు. చంద్రబాబే కాబోయే సీఎం అని లోకేశ్ ప్రకటించారని గుర్తుచేసిన ఆయన.. చంద్రబాబు సీఎం కావడా�
Pawan Kalyan | ఏపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ మండిపడ్డారు. విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై న్యాయ పోరాటం చేస్తున్న తమ పార్టీ క
Kodali Nani | తెలుగు దేశం పార్టీపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడితో పాటు జనసేన-బీజేపీ పొత్తుపై తనదైన శైలిలో విమర్శలు గుర్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లా�
గ్రేటర్లో జనసేనకు నిరాశే ఎదురైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు కలిసి పనిచేశాయి. అందులో భాగంగా జనసేన పలు నియోజకవర్గాల్లో పోటీలో నిలిచింది. కాగా గ్రేటర్లో కూకట్పల్లి స్థానంలో జనసేన అభ్�
అసెంబ్లీ ఎన్నికలు మరో రెండ్రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్, జనసేన పార్టీలకు బిగ్ షాక్ తగిలింది. కేపీహెచ్బీ కాలనీ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మల మోహన్కుమార�
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో అధికార బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతుండగా.. విపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించే పనిలోనే ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం. జనసేనకు 8 స్థానాలు కేటాయించేందుకు బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పొత్తు విషయాన్ని ధ్రువీకరించిన బీజేపీ సీనియర్ �
జనసేన పొత్తు బీజేపీలో అగ్గి రాజేస్తున్నది. ఉనికే లేని జనసేనతో పొత్తు అవసరం లేదని కమలం క్యాడర్ వ్యతిరేకిస్తుండగా.. అధిష్ఠానం మాత్రం పొత్తు ఉంటుందని తెగేసి చెబుతున్నది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జనసేన పొత్తు బ
Pawan Kalyan | తెలుగు దేశం పార్టీతో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హిందూపురం ఎమ్మెల్య�