Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్పై విజయవాడలోని కృష్ణలంకలో కేసు నమోదైంది. వారాహి విజయయాత్రలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయోధ్యనగర్కు చెందిన దిగమంటి సురేశ్ అ�
రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి మహిళా వలంటీర్లే కారణమని ఏలూరులో సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్కల్యాణ్పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు సోమవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. 10 ర
Varahi Vijaya Yatra | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో దశ షెడ్యూల్ ఖరారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభం కానుంది. రెండో విడత యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్�
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ ఏంటో ఇప్పుడు మరోసారి రుజువైంది.ఇన్స్టాగ్రామ్లోకి అలా అడుగుపెట్టాడో లేదో లక్షలాది మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్�
Pawan Kalyan | 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పుడు సర్వస్వం కోల్పోయినట్లు అనిపించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్ర ఆదివారం మలికిపురం చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహి�
Posani Krishnamurali | జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి, కాపు నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్�
Pawan Kalyan | వైసీపీది ఉప్మా ప్రభుత్వం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ ప్రభుత్వం వంద మంది కష్టాన్ని కేవలం 30, 40 మందికి పంచి.. దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకుంటుందని మండిపడ్డారు. ఇది 70 :30 ప్రభుత్వం అని
Pawan Kalyan | తన సభలకు రావడం కాదని.. వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండాలని, అసెంబ్లీకి పంపించాలని ఏపీ ప్రజలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏ�
తెలంగాణ (Telangana) కీర్తి అజరామరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. దశాబ్ది ఉత్సవాలు (Telangana decade celebrations) జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan | నినాదాలతో సీఎం అవ్వలేరని ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రోడ్ల మీదకొచ్చి తనకు గజమాలలు వేసి, హారతులు ఇస్తే సరిపోదని.. ఓట్లు కూడా వేయాలని పిలుపునిచ్చారు.
Pawan Kalyan | ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటానని స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పా�
తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మితిమీరి స్పందిస్తున్నారని పవన్ అభిప్ర�
తెలంగాణ (Telangana) ప్రజలకు వైసీపీ (YCP) నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డిమాండ్ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు.