Varahi Vijaya Yatra | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో దశ షెడ్యూల్ ఖరారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభం కానుంది. రెండో విడత యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్�
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ ఏంటో ఇప్పుడు మరోసారి రుజువైంది.ఇన్స్టాగ్రామ్లోకి అలా అడుగుపెట్టాడో లేదో లక్షలాది మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్�
Pawan Kalyan | 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పుడు సర్వస్వం కోల్పోయినట్లు అనిపించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్ర ఆదివారం మలికిపురం చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహి�
Posani Krishnamurali | జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మధ్య మొదలైన వివాదం మరింత ముదురుతోంది. వారాహి విజయయాత్రలో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి, కాపు నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్�
Pawan Kalyan | వైసీపీది ఉప్మా ప్రభుత్వం అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ ప్రభుత్వం వంద మంది కష్టాన్ని కేవలం 30, 40 మందికి పంచి.. దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకుంటుందని మండిపడ్డారు. ఇది 70 :30 ప్రభుత్వం అని
Pawan Kalyan | తన సభలకు రావడం కాదని.. వచ్చే ఎన్నికల్లో తనకు అండగా ఉండాలని, అసెంబ్లీకి పంపించాలని ఏపీ ప్రజలను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఏ�
తెలంగాణ (Telangana) కీర్తి అజరామరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. దశాబ్ది ఉత్సవాలు (Telangana decade celebrations) జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan | నినాదాలతో సీఎం అవ్వలేరని ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రోడ్ల మీదకొచ్చి తనకు గజమాలలు వేసి, హారతులు ఇస్తే సరిపోదని.. ఓట్లు కూడా వేయాలని పిలుపునిచ్చారు.
Pawan Kalyan | ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటానని స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పా�
తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మితిమీరి స్పందిస్తున్నారని పవన్ అభిప్ర�
తెలంగాణ (Telangana) ప్రజలకు వైసీపీ (YCP) నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డిమాండ్ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు.
Pawan kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన ప్రచార రథం వారాహికి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మహా ఘట్బంధన్ ఉండబోతుందని బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర నేతలకు హింట్ ఇస్తున్నారట. బీజేపీ, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్టీపీ, ప్రజాశాంతి పార్టీలు కూటమిగా ఏర్పడబోతున్నాయని ల�