Pawan kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన ప్రచార రథం వారాహికి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మహా ఘట్బంధన్ ఉండబోతుందని బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర నేతలకు హింట్ ఇస్తున్నారట. బీజేపీ, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్టీపీ, ప్రజాశాంతి పార్టీలు కూటమిగా ఏర్పడబోతున్నాయని ల�
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆరు వ్యక్తిగత వాహనాలను గురువారం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో పాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందారు.
Pawan kalyan | నిర్ణయాలు విధానపరంగా ఉండాలితప్ప.. వ్యక్తిగతంగా ఉండకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్ తన హీరో అని చెప్పారు. ఒక మార్పుకోసం తాను ప్రయత్నిస్తున్నాని