వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం ‘షణ్ముఖ వ్యూహం’ అమలు చేస్తామని చెప్పారు. ఏపీని అప్పుల్లేని రాష్ట�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపట్టడమే జనసేన లక్ష్యమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘జై ఆంధ్ర.. జై తెలంగాణ.. జై భారత్�
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ శివారులో జనసేన 9 వ ఆవర్భావ బహిరంగసభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అమరావతిని రాజధానిగా ప్రతిపక్షంలో ఉండి ఆనాడు ఒప్పుకున్నారని, రాజులు మారినప్పుడల్లా రాజధానులు మారవని...
ఒక సినిమాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించడం కోసం ప్రభుత్వం యత్నించడం ఇదే తొలిసారి అని, తానూ ఇప్పుడే చూస్తున్నానని నాదెండ్ల మనోహర్ అన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని థియేటర్ల వద్ద...
ఇటీవల విడుదలైన సినిమా సహా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్పై ఏపీ సమచార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని మండిపడ్డారు...
జనసేన పార్టీని పటిష్ఠపరిచేందుకు ఆ పార్టీ అధినేత చర్యలు మొదలెట్టారు. అందుకు రెండో దఫా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నెల 21 నుంచి క్రియాశీలక సభ్యత్వ...
జగన్ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. రైల్వే ప్రాజెక్టును పూర్తిచేయాలనే చిత్తశుద్ధి జగన్ ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వం అలసత్వం కారణంగానే ఆలస్యం...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన 50వ బర్త్ డే జరుపుకున్న సంగతి తెలిసిందే.ఆయన బర్త్డేని పురస్కరించుకొని అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అభిమానులతో పాటు పల
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి చెందిన 1500 కిలోల బంగారు న