First list | ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ఊపందుకున్నది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ సభలు పెట్టి ఒకరినొకరు దూషించుకుంటూ.. ఏపీ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నాయి. తాజాగా �
ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghu Ramakrishna Raju) అధికార వైసీపీకి గుడ్బై చెప్పారు. పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గత రెండేండ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
AP News | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ-జనసేన మధ్య పొత్తులపై చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల ఉమ్మడి జాబితాను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స�
Pawan Kalyan | కొంతకాలంగా జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విశాఖ పర్యటనలో భాగంగా కొణతాల ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. �
AP News | టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుల విషయంలో ఇంకా సయోధ్య కుదరడం లేదు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పొత్తుల అంశంలో చిచ్చు లేపే విధంగా టీడీపీ నేత గ
AP News | ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటిదాకా టీడీపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అనుకుంటే.. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తుకు సై అన్నట్లు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చ
AP Politics | సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ-జనసేన పొత్తులపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. టీ�
AP Elections | టీడీపీ - జనసేన సీట్ల పంపకం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందన్న అంశంపై ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ హరిరామజోగయ్
AP News |టీడీపీ రెండు సీట్లు ప్రకటిస్తే.. జనసేన కూడా రెండు సీట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. టీడీపీ 150 సీట్లు ప్రకటిస్తే జనసేన 150 ప్రకటిస్తుందా?.. అంత ధైర్యం ఉందా ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అని ప�
Janasena | జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు ఖరారైంది. గాజు గ్లాస్ గుర్తును మరోసారి జనసేన పార్టీకే కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీకి మెయిల్ ద్వారా సీఈసీ సమాచారం అందించింది. గుర్తు కేటాయిస్తూ ఇచ
AP News | వైసీపీ నుంచి అంతా బయటకు రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కొణతాల సమావేశమయ్యారు.
Jani Master | ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
Janasena | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజలకు వీలైనంత దగ్గరయ్యేందుకు వచ్చే రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభల