భూ సమస్యలతో ఓ మహిళను దాయాదులు ఇంట్లో బంధించిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. బాధితురాలి కథనం ప్రకారం.. కొమల్లకు చెందిన పేరబోయిన రాజుకు దాయాదులైన పేరబోయిన కొమ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కేసులు తప్పవని జనగామ జిల్లా పాలకుర్తి తహసీల్దార్ పొట్టబత్తుల శ్రీనివాస్ అన్నారు. సోమవారం ‘ప్రభుత్వ కేంద
ఆరుగాలం శ్రమించి సాగు చేసిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనేవారు లేక కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. కాంటాలు కాక కొంద రు.. కొనుగోళ్లు జరిగి మి
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు గడ్డం వెంకటయ్య హైదరాబాద్లోని ఓ దవాఖానలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.
జనగామ జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు కాంప్లెక్స్ చుట్టుపక్కలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో విలువైన వస్ర్తాలు కాలి బూడిదయ్యాయి.
చాకలి ఐలమ్మ జిల్లా మహిళా సమాఖ్యలో భారీగా నిధులు గోల్మాల్ జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో సర్వే నంబర్ 233/సీ1/1/1/2/2లో 2.20 ఎకరాలు, సర్వే నంబ ర్ 233/సీ1/1/2/2లో 1.20 ఎకరాల చొప్�
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆంధ్ర భాషాభివర్ధిని (ఏబీవీ) డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా కల్పించింది. ఈ మేరకు బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డా�
లైంగిక దాడి కేసులో ఐదుగురు యువకులపై పోక్సో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. దేవరుప్పుల మండలానికి చెందిన ఓ బాలిక (14)తో పాటు మల్కాజిగిరి చెందిన మరో బాలిక(15) పలు కారణాలతో సైదాబాద్ పీఎస్ పరిధిలోని పునరావాస �
నీ ఎమ్మెల్యే పదవి మా బీఆర్ఎస్ కార్యకర్తలు పెట్టిన భిక్ష..అలాంటి పార్టీకి డిపాజిట్ రాదనడం విడ్డూరం అంటూ స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు.
Janagama | జనగామ జిల్లాలో(Janagama district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసు కుంది. లారీ, ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీ కొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.