Janagama | జనగామ జిల్లాలో(Janagama district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసు కుంది. లారీ, ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీ కొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో విద్యార్థినికి సెలవులు రావడంతో
సీనియర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్ గోడదూకి పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్లో �
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా భద్రాచలం ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పరితోష్ పంకజ్ను కొత్తగూడెం ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
CM Revanth Reddy | జనగామ జిల్లా(Janagama district పేరును మార్చొద్దని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జేఏసీ నాయకులు సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఫ్లెక్సీని దహనం(Flexi cremation) చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కీలక ఘట్టానికి సోమవారం తెరపడింది. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజవర్గాల్లో ప్రజలు ఓటేసేందుకు పోటెత్తారు. ఈసారి యువత, మహిళలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఉ
ఓ వైపు కంటికి రెప్పలా కాపాడిన తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు.. కుటుంబం విషాదంలో ఉండగా దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసిన విద్యార్థిని ఉదంతం చూపరులను కంటతడి పెట్టించింద�
బడుగు బలహీనవర్గాల గొంతుకగా ఎప్పటికీ ఉంటానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ గౌడ సంఘం, పీసీసీ కల్లుగీత సెల్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికై