Minister Errabelli | తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు.
జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను కారు వెనుక నుంచి ఢీకొట్ట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆస్పత్రిలో బాలిక మృతి చెందింది.
జనగామ జిల్లాలో జరిగిన ఘరో రోడ్డు ప్రమాదంలో చిన్నారితో సహ మరో ఇద్దరు మృతి చెందారు. జనగామ మండలం పెంబర్తి జాతీయ రహదారి పై ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీ కొట్టి బోల్తా పడింది.
Minister Errabelli | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కనొసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని దేవరుప్పుల మండలం లక్ష్మణ్ తండా సర్పంచ్ భూక్యా వీరేశ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూక్యా కృష్ణ, మరికొంత మంది నేతలులు టీఆర్ఎస్లో చేరా�
Minister Errabelli | క్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే విధంగా నియోజకవర్గానికి 100 కుటుంబాలకు దళితబంధు పథకాన్ని మొదటి విడతగా అమలు చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా
Massive additions | నగామ మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్లో కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ మారబోయిన పాండు సహా మరో 500 మంది కార్యకర్తలు ఆ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేసి బుధవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరె
మంత్రి ఎర్రబెల్లి | ఈ నెల 20న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. సభను విజయవంతం చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయ�