మంత్రి ఎర్రబెల్లి | దేశంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
కొండాపూర్ : చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యప
మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి | జనగామ జిల్లా వనపర్తి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకో అరగంటలో గమ్యస్థానానికి చేరుకుంటామనేలోగా ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కారు టైరు పేలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు.
బచ్చన్నపేట : ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని వెంటవెంటనే తరలించి రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. సోమవారం మండలంలోని తమ్మడపల్ల�
స్టేషన్ ఘన్పూర్: ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే రాజయ్యను కోరారు. మంగళవారం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలి�
జనగామ: మండలంలోని పలు పాఠశాలలను డీఈవో రాము శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వడ్లకొండ, ఓబుల్ కేవ్వాపూర్, సిద్దెంకి పాఠశాలలను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప�
పాలకుర్తి :ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండ ప్రకాష్కు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం పట్ల ముదిరాజ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్య�
స్టేషన్ ఘన్పూర్ :వ్యవసాయాధికారుల సూచనల మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారి దత్తత గ్రామమైన మీదికొండ గ్రామంల�
నర్మెట:మండలంలోని మాన్సింగ్తండా గ్రామ పరిధిలో గుడుంబా విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి 5 లీటర్ల గుడుంబాను సీజ్ చేసినట్లు ఎస్సై చందావత్ రవికుమార్ శనివారం తెలిపారు. మాన్సింగ్తండా పరిధిలోని �
నర్మెట : రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి మంగళవారం పోలీసులు రిమాండ్ చేశారు. సివిల్ సప్లయ్ ఎన్పోర్స్మెంట్ ఓఎస్డీ(అడిషనల్ ఎస్పీ) ప్రభాకర్ నర్మెట పోలీస్స్టేషన్లో సీజ్ చ
నర్మెట: నర్మెట మండలంలోని ఆగాపేట గ్రామంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి రూ.6 లక్షల 50వేల విలువైన అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారు. ను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆ�