ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీతో పలువురు కాంగ్రెస్ నేతలు బుధవారం భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఐడ్వెజరీ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్లోని ఆయన నివాసంలో జరిగిందని నేతలు పేర్�
Madhu Yashki | రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒక సమావేశం పెట్టుకున్నారు. మాజీ ఎంపీ మధయాష్కీ ఇంట్లో బుధవారం లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 2009 - 2014 మధ్య కాలంలో ఎంపీలుగా పనిచేసిన వారిని ఆహ్వానించారు.
మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని అనుమానిస్తున్న పార్టీలోని పలువురు కీలక నేతలను మచ్చి�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఈ మధ్య పదేపదే ‘పెద్దలు’ గుర్తుకొస్తున్నారనే చర్చ కాంగ్రెస్లో జోరుగా జరుగుతున్నది. పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్న నేపథ్యంలో నాడు వద్దనుకున్న పెద్దలే.. నేడు దిక్కవుతున్
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న వారిలో వీ హన్మంతరావు ఒక్కరే తనకన్నా సీనియర్ అని, జానారెడ్డి కూడా తన తర్వాత నాలుగేండ్లకు పార్టీలో చేరినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తెల�
రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ రేపో మాపో అనుకుంటున్న దశలో మరోసారి వాయిదా పడటంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఉడుము మూతికి తేనె పూసి కొండలు ఎక్కించినట్టుగా.. 4+2 ఫార్మలా మంత్రివర్గ
Komatireddy Rajgopal Reddy | తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల�
అంతా హడావుడి తప్ప ప్రణాళిక ఉండదు. కార్యాచరణ అస్సలు రూపొందించరు. సమావేశాల మీద సమావేశాలు పెడుతారు కానీ నిర్ణయాలు తీసుకోవడంలో ఎడతెగని జాప్యం చేస్తారు. ఇదీ బల్దియా స్టాండింగ్ కౌన్సిల్ తీరు. మేయర్ గద్వాల్
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేలో బీసీ జనాభాను తక్కువగా చూపించడం వెనుక ప్రముఖ పాత్ర పో షించిన మాజీ మంత్రి జానారెడ్డికి బీసీల సత్తా చూపిస్తామని సూర్యాపేట జిల్లా బీసీ జేఏసీ నాయకులు హె
‘నేను జానారెడ్డి లాంటి వాడినో, జైపాల్రెడ్డి లాంటి వాడినో కాదు’ అంటూ సీఎం రేవంత్రెడ్డి పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు జానారెడ్డి, జైపాల్రెడ్డి అభిమానాలు తీవ్ర ఆగ్రహం వ్య