కాంగ్రెస్ పార్టీలో ఉదయపూర్ డిక్లరేషన్కు కాలం చెల్లింది. తాజాగా మల్కాజ్గిరి డిక్లరేషన్ అమలు జరుగుతోంది. తాజా డిక్లరేషన్ ప్రకారం ఫ్యామిలీ ప్యాక్ కింద తండ్రి-కొడుకు టికెట్ పొందే వెసులుబాటు లభించ�
Congress | కాంగ్రెస్లో మళ్లీ లొల్లి మొదలైంది. పార్టీలోని బీసీ నేతలు నిరసనగళం వినిపిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అధిష్ఠానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ కంగాళి సభను తలపించింది. అంతా గందరగోళం. అయోమయం. షరామాములుగానే ముఖ్యనేతలంతా స్టేజీపై పెత్తనం ప్రదర్శించేందుకు పోటీపడ్డారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అలసిసొలసిన నేతలు రిలాక్స్ కోసం రహస్య ప్రాంతాలకు తరలివెళ్లారు. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ఫ్యామిలీతో సింగపూర్ వెళ్లారు. పాలకపక్షం బీజేపీ కంటే కాంగ్రెస్కు స్వల్ప
Ponnala Lakshmaiah | కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్నవేళ గాంధీభవన్ వద్ద మాజీ మంత్రి పొన్నాల లక్ష్
Minister KTR | నాగార్జున సాగర్లో జానా రెడ్డినే ఓడించాం. ఈటల రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా? అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. ఈట
నల్లగొండ : నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. ఓట్ల లెక్కింపు మే 2వ తేదీన
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర సాధనకు జానారెడ్డి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారన్న కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురు�
జానారెడ్డి | నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి ‘కుంజర యూధంబు…దోమ కుత్తుక జొచ్చెన్..’ అనే పరిస్థితి తలెత్తుతున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. టీఆర
పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటన | నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత పీసీసీ అధ్యక్షుడి పేరు ప్రకటన ఉంటుందని సీఎల్పీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క తెలిపారు.