జమ్మూ-కశ్మీర్లో లోక్సభ ఎన్నికల తరుణంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అనంత్నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో ఈ నెల 25న పోలింగ్ జరగనున్న సమయంలో.. ఈ నియోజకవర్గం పరిధిలోని పూంఛ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు.
Heavy rain | జమ్ముకశ్మీర్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. చోగల్ గ్రా�
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. పెరిగిన ఉష్ణోగ్రతలకు వడగాలులు తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే భూతల స్వర్
Srinagar | జమ్మూ కశ్మీర్లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ (Srinagar) సమీపంలోని జీలం నది (Jhelum river)లో పడవ బోల్తాపడింది (Boat Overturns). ఈ ఘటనలో పాఠశాల విద్యార్థులు సహా పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
Poor Man Donated Egg | మసీదు నిర్మాణం కోసం ఒక పేదవాడు గుడ్డును విరాళంగా ఇచ్చాడు. ఎంతో ప్రేమతో దానిని స్వీకరించిన కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించారు. సుమారు ఐదు రుపాయలు విలువ చేసే ఆ గుడ్డు వేలం పాటలో లక్షల్లో అమ్ముడుపో
PM Modi | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)కు రాష్ట్ర హోదాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రానికి త్వరలోనే రాష్ట్ర హోదా (statehood) దక్కుతుందని వెల్లడించారు.
మన తలరాతను మార్చే నాయకులను ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. 18 ఏండ్లు దాటిన పౌరులకు ఓటు ఒక హక్కు. అయితే, మన దేశంలో ఓటు వేసే వయసు వచ్చినప్పటికీ ఓటు హక్కు పొందడానికి మాత్రం యువత అంతగా ఆసక్తి చూపించడం లేదు.
జమ్ముకశ్మీర్లో ఇండియా కూటమి విచ్ఛిన్నమైంది. లోక్సభ ఎన్నికల్లో సొంతంగా అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్టు కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా �
Tulip garden | జమ్ముకశ్మీర్లో రంగురంగుల విరులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ను పుష్పవర్ధన విభాగం అధికారులు త
ఇటీవల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జమ్ముకశ్మీర్లో పర్యటించిన కథనాలు వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పర్యటనలో సచిన్ ఓ దివ్యాంగుడిని ప్రత్యేకంగా కలవడం ఎంతోమందిని ఆశ్చర్యపర్�
Lok Sabha Elections 2024 | జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తె�