Akhnoor | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అక్నూర్ (Akhnoor)లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది (bus falls in gorge).
Lt. Colonels: ఆర్మీకి చెందిన ముగ్గురు లెఫ్టినెంట్ కల్నల్స్తో పాటు 13 మంది సైనికులపై హత్యాయత్నం, దొంగతనం కేసు నమోదు అయ్యింది. కుప్వారా పోలీసు స్టేషన్పై జరిగిన దాడిలో భాగంగా ఈ కేసును ఫైల్ చేశారు.
Encounter | దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లా రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ బాసిత్ అ�
Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని కుల్గామ్ (Kulgam)లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు (terrorists killed).
జమ్మూ-కశ్మీర్లో లోక్సభ ఎన్నికల తరుణంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అనంత్నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో ఈ నెల 25న పోలింగ్ జరగనున్న సమయంలో.. ఈ నియోజకవర్గం పరిధిలోని పూంఛ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు.
Heavy rain | జమ్ముకశ్మీర్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. చోగల్ గ్రా�
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. పెరిగిన ఉష్ణోగ్రతలకు వడగాలులు తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే భూతల స్వర్
Srinagar | జమ్మూ కశ్మీర్లో ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీనగర్ (Srinagar) సమీపంలోని జీలం నది (Jhelum river)లో పడవ బోల్తాపడింది (Boat Overturns). ఈ ఘటనలో పాఠశాల విద్యార్థులు సహా పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
Poor Man Donated Egg | మసీదు నిర్మాణం కోసం ఒక పేదవాడు గుడ్డును విరాళంగా ఇచ్చాడు. ఎంతో ప్రేమతో దానిని స్వీకరించిన కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించారు. సుమారు ఐదు రుపాయలు విలువ చేసే ఆ గుడ్డు వేలం పాటలో లక్షల్లో అమ్ముడుపో
PM Modi | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)కు రాష్ట్ర హోదాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రానికి త్వరలోనే రాష్ట్ర హోదా (statehood) దక్కుతుందని వెల్లడించారు.
మన తలరాతను మార్చే నాయకులను ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. 18 ఏండ్లు దాటిన పౌరులకు ఓటు ఒక హక్కు. అయితే, మన దేశంలో ఓటు వేసే వయసు వచ్చినప్పటికీ ఓటు హక్కు పొందడానికి మాత్రం యువత అంతగా ఆసక్తి చూపించడం లేదు.