అగ్నివీర్ పథకంపై వివాదం తీవ్ర రూపం దాల్చుతున్నది. జమ్ము కశ్మీరులోని రాజౌరీ సెక్టర్లో ఈ ఏడాది జనవరిలో జరిగిన మందుపాతర పేలుడులో అమరుడైన అజయ్ సింగ్ కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాలు ఈ వివాదానికి మరింత �
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయని, యూటీ నుంచి రాష్ట్ర హోదాకు మారే సమయం అతి దగ్గరలోనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
జమ్ము-కశ్మీర్కు కొత్త అందాలు తెచ్చిపెట్టే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెన రాకపోకలకు సిద్ధమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో దీనిపై ఆదివారం ఒక రైలు ఇంజన్ను నడిపి తొలి ట్రయల్ రన్న�
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.