జమ్ము కశ్మీర్లో లెఫ్ట్నెంట్ గవర్నర్కు కేంద్రం మరిన్ని అధికారాలను కల్పించింది. దీనిలో భాగంగా జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2019లో కేంద్ర హోం శాఖ కొన్ని సవరణలు చేసింది.
Newborn Twins Murdered | అప్పుడే పుట్టిన నవజాత కవల బాలికలు అనుమానాస్పదంగా మరణించారు. పసి పాపల గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తొలుత ఆ శిశువుల తండ్రిని అరెస్ట్ చేశారు. అయితే కన్న బిడ్డలను తల
Armymens Killed | జమ్మూ కశ్మీర్లోని కతువా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సైనికుల కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డగా.. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. గాయపడ్డ
Landslides | జమ్మూ కశ్మీర్లోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి.
Encounter | దక్షిణ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆదివారం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఇంతకు ముందు శనివారం నలు�
అగ్నివీర్ పథకంపై వివాదం తీవ్ర రూపం దాల్చుతున్నది. జమ్ము కశ్మీరులోని రాజౌరీ సెక్టర్లో ఈ ఏడాది జనవరిలో జరిగిన మందుపాతర పేలుడులో అమరుడైన అజయ్ సింగ్ కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాలు ఈ వివాదానికి మరింత �
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ప్రారంభమయ్యాయని, యూటీ నుంచి రాష్ట్ర హోదాకు మారే సమయం అతి దగ్గరలోనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.