‘సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని.. ఇలాంటి బృహత్తర పథకాన్ని సమష్టిగా పని చేసి విజయవంతం చేద్దాం’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఉద్ఘాటించారు. ప్ర�
ముఖ్యమంతి కేసీఆర్ సర్వ మతాలకు సముచిత గౌరవం ఇస్తున్నారని, తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జమ్మ�
ఇతర రాష్ర్టాలకు ఒక రీతి.. తెలంగాణకు మరొకలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు జీవీ రామాకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సైదాపూర్ మండల నాయ�
ప్రేమ పెళ్లికి కులం లేదు. మతం లేదు. ఆస్తులు, అంతస్థులే కాదు.. జెండర్ కూడా అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్ జెండర్ను వివాహం చేసుకుని, ఆమెకు కొత్త జీవితాన్నిచ్చాడు. బాసటగా నిలిచాడు. వివరాల్లోకెళ�
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్ కొనియాడారు.
దేవి నవరాత్రుల ముసుగులో కోల్కతాలో జాతిపిత గాంధీని అసురుడిగా చిత్రీకరించి అవమానించడంపై ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన మండపంలో మహాత్ముడిని పోలిన బొమ్మను ఏర్పాటు చేయడంపై తీ
ఈ సీజన్లో పత్తి ధర పరుగులు పెడుతున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.14వేలు పలికింది. గురువారం మార్కెట్కు రైతులు 12 వాహనాల్లో 200 క్వింటాళ్ల పత్తిని తెచ్చార�
తెల్లబంగారం మెరిసిపోతున్నది. సాగు విస్తీర్ణం తగ్గడం, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినా.. సాగు చేసిన రైతులకు పత్తి సిరులు కురిపిస్తున్నది. గత వారం రోజుల నుంచి రూ.10 వేల మార్కును దాటుకొంటూ వస్తున్నది. జాతీయ మార
కమర్షియల్ పైలట్గా బేగంపేటలో శిక్షణ 4 లక్షల ఫీజు చెల్లిస్తేనే నెరవేరనున్న కల ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు జమ్మికుంట, జనవరి 4: ఆమె కడు పేద కుటుంబంలో పుట్టింది. అయినా ఆకాశంలో విహరించాలని కలలుగ
జమ్మికుంట : ‘బీజేపీ మతతత్వ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే ఆ పార్టీకి పడదు. పూర్తిగా వ్యతిరేకం. ఆ పార్టీకి ఓటేస్తే హుజూరాబాద్ ప్రజలు నష్టపోతరు. టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలను క�
జమ్మికుంట చౌరస్తా : జమ్మికుంట ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిర్మించిన ఫ్లైఓవర్ సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హామీ ఇచ్చారు. గురువారం హరీశ్రావు మడిపల్లి గ్రామం
జమ్మికుంట చౌరస్తా : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆయన మంగళవారం జమ్మికుంటలోని 39 వ వార్డులో ఇంటింటి ప్రచారం న�
జమ్మికుంట రూరల్ : రైతు నల్లచట్టాలు తెచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వర్దన్నపేట ఎమ్మెల్యే, మండల ఇంచార్జ్ ఆరూర�
హుజూరాబాద్ : గత 20 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. కానీ వావిలాల మండలం చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఈటల. దళితుల భూమి దొంగతనంగా తీసుకోవడం వల్ల ప�