కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య కాట న్ మిల్లు వ్యాపార భాగస్వాములపై ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) శాఖ అధికారుల దాడులు బుధవారం రెండో రోజూ కొనసాగాయి.
Minister Harish Rao | అత్మగౌరవం గురించి తరచూ చెప్పే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సమైక్యవాదులతో చేతులు కలిపి హుజూరాబాద్ ప్రజల అత్మగౌరవాన్ని మంటగలిపారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జమ్మికుంటకు రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జమ్మికుంట పట్టణానికి హెలీకాప్టర్లో చేరుకుంటారు. నాయిని చెరువు వద్దగల హెలీప్యాడ్లో దిగనున్నారు
మోదీ పాలనలో దేశానికి అరిష్టం పట్టిందని, పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే విధానంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో తాము ఓటమి పాలైనా ఏడాది కాలంలో జరిగే ఎన్నికల్లో ఈ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామ�
Minister KTR | బీఆర్ఎస్ పార్టీ పేరే మారిందని, డీఎన్ఏ మారలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని మాట్�
Minister KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
‘సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని.. ఇలాంటి బృహత్తర పథకాన్ని సమష్టిగా పని చేసి విజయవంతం చేద్దాం’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఉద్ఘాటించారు. ప్ర�
ముఖ్యమంతి కేసీఆర్ సర్వ మతాలకు సముచిత గౌరవం ఇస్తున్నారని, తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం జమ్మ�
ఇతర రాష్ర్టాలకు ఒక రీతి.. తెలంగాణకు మరొకలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు జీవీ రామాకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సైదాపూర్ మండల నాయ�
ప్రేమ పెళ్లికి కులం లేదు. మతం లేదు. ఆస్తులు, అంతస్థులే కాదు.. జెండర్ కూడా అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్ జెండర్ను వివాహం చేసుకుని, ఆమెకు కొత్త జీవితాన్నిచ్చాడు. బాసటగా నిలిచాడు. వివరాల్లోకెళ�
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్ కొనియాడారు.