అన్నివర్గాలకు ఉచిత వైద్యసేవలే సీఎం కేసీఆర్ సంకల్పం : మంత్రి కొప్పుల | ష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని రాష్ట్ర సంక్ష�
కరీంనగర్ : జమ్మికుంట పట్టణం ఒక వ్యాపార కేంద్రం అయినప్పటికీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం హుజూరాబాద�
గొర్రెల పంపిణీ | హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మార్కెట్ యార్డులో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.
జమ్మికుంట : గ్రామీణ గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతోనే గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ నాలుగేళ్ల క్రితం ప్రారంభించినట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొ�
జమ్మికుంట : గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల�
జమ్మికుంటలో ఐక్యతను చాటిన పలు సంఘాలుమంత్రి కొప్పుల ఈశ్వర్కు తీర్మాన ప్రతులుజమ్మికుంట, జూలై 9: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికే తమ మద్దతని, కేసీఆర్ నాయకత్వాన్నే బలప�
కరీంనగర్ : జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన ఆర్య వైశ్య సంఘాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మ
ఎమ్మెల్యే ఆరూరి రమేష్ | జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు.
ఎమ్మెల్యే ఆరూరి | హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జమ్మికుంట పార్టీ ఇంచార్జి, వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు.