హైదరాబాద్ : హుజూరాబాద్లో ఉప ఎన్నిక వ్యక్తి స్వార్థం వల్ల వచ్చిందని.. ఈ ఎన్నికల్లో వ్యక్తి గెలువాలా? ప్రజలు గెలువాలా? ఆలోచించాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు సూచించారు. ఈటల రాజేందర్ ఎన్నికల్లో గెలిచి మంత�
జమ్మికుంట : మండల కేంద్రంలో రైతుబంధు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఉద్ధరించే ఒక్క పథకాన్ని కూడా తేలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట మండలం ధర్మారంలో గౌడ కుల సంఘానికి మంజూరైన రూ.20 లక్షల నిధుల ప్రొసిడింగ్ పత్రాలను ఎమ్మెల�
హైదరాబాద్ : జమ్మికుంట – ఉప్పల్ మధ్య రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ప్రారంభించారు. జమ్మికుంట-హూజూరాబాద్ మార్గం నుంచి మడిపల్లి పారిశ్రామిక వాడ మీదుగా రైల్వే గేట్ జమ్మికుంట-ఉప్పల్
హుజురాబాద్ : జమ్మికుంట, హుజురాబాద్ ప్రధాన రహదారి నుంచి మడిపల్లి పారిశ్రామికవాడ మీదుగా జమ్మికుంట, ఉప్పల్ మార్గాన్ని కలుపుతూ సీసీ రోడ్డు నిర్మాణానికి రెండు కోట్లు మంజూరయ్యాయి. ఈ మార్గంలో ఎక్కు�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ ఉండబోతుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కార్మిక బంధువులు గెలవాలా.. కార్మిక ద్రోహులు గెలవాల
అన్నివర్గాలకు ఉచిత వైద్యసేవలే సీఎం కేసీఆర్ సంకల్పం : మంత్రి కొప్పుల | ష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలను ఉచితంగా అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని రాష్ట్ర సంక్ష�