దేవి నవరాత్రుల ముసుగులో కోల్కతాలో జాతిపిత గాంధీని అసురుడిగా చిత్రీకరించి అవమానించడంపై ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన మండపంలో మహాత్ముడిని పోలిన బొమ్మను ఏర్పాటు చేయడంపై తీ
ఈ సీజన్లో పత్తి ధర పరుగులు పెడుతున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.14వేలు పలికింది. గురువారం మార్కెట్కు రైతులు 12 వాహనాల్లో 200 క్వింటాళ్ల పత్తిని తెచ్చార�
తెల్లబంగారం మెరిసిపోతున్నది. సాగు విస్తీర్ణం తగ్గడం, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినా.. సాగు చేసిన రైతులకు పత్తి సిరులు కురిపిస్తున్నది. గత వారం రోజుల నుంచి రూ.10 వేల మార్కును దాటుకొంటూ వస్తున్నది. జాతీయ మార
కమర్షియల్ పైలట్గా బేగంపేటలో శిక్షణ 4 లక్షల ఫీజు చెల్లిస్తేనే నెరవేరనున్న కల ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు జమ్మికుంట, జనవరి 4: ఆమె కడు పేద కుటుంబంలో పుట్టింది. అయినా ఆకాశంలో విహరించాలని కలలుగ
జమ్మికుంట : ‘బీజేపీ మతతత్వ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే ఆ పార్టీకి పడదు. పూర్తిగా వ్యతిరేకం. ఆ పార్టీకి ఓటేస్తే హుజూరాబాద్ ప్రజలు నష్టపోతరు. టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలను క�
జమ్మికుంట చౌరస్తా : జమ్మికుంట ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా నిర్మించిన ఫ్లైఓవర్ సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు హామీ ఇచ్చారు. గురువారం హరీశ్రావు మడిపల్లి గ్రామం
జమ్మికుంట చౌరస్తా : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆయన మంగళవారం జమ్మికుంటలోని 39 వ వార్డులో ఇంటింటి ప్రచారం న�
జమ్మికుంట రూరల్ : రైతు నల్లచట్టాలు తెచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వర్దన్నపేట ఎమ్మెల్యే, మండల ఇంచార్జ్ ఆరూర�
హుజూరాబాద్ : గత 20 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. కానీ వావిలాల మండలం చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఈటల. దళితుల భూమి దొంగతనంగా తీసుకోవడం వల్ల ప�
కరీంనగర్ : ఒకప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటే నేను రాను బిడ్డో..అని పాడుకునేది. కానీ దవాఖానాల్లో వసతులు పెరగడంతో పాటు కేసీఆర్ కిట్ తో పోదాం పావే బిడ్డో అని సంబురపడుతున్నారని ఆర్థికశాఖమంత్�
హుజూరాబాద్: ఈ ఏడాదిలో యాభై వేల మందికి ప్రమోషన్లు ఇచ్చామని హరీశ్ రావు అన్నారు. ఆయన హుజూరాబాద్ పట్టణం లో నీ సిటీ సెంట్రల్ హాల్ లో టీఎన్జీవోస్ కృతజ్ఞత సభ లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ” కేంద్రం
హుజురాబాద్ : “తెలంగాణ వచ్చాక మహిళలకు సకాలంలో రూ .5 లక్షలపైగా రుణాలు అంది స్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్త్రీ నిధి రుణాల పంపిణీ, వడ్డీ లేని రుణాల
Huzurabad | మాజీ మంత్రి ఈటల రాజేందర్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఓడిపోతాననే భయంతో ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. జమ్మికుంటలోని గుండ్ల �