కరీంనగర్ : ఒకప్పుడు సర్కారు దవాఖానకు పోవాలంటే నేను రాను బిడ్డో..అని పాడుకునేది. కానీ దవాఖానాల్లో వసతులు పెరగడంతో పాటు కేసీఆర్ కిట్ తో పోదాం పావే బిడ్డో అని సంబురపడుతున్నారని ఆర్థికశాఖమంత్�
హుజూరాబాద్: ఈ ఏడాదిలో యాభై వేల మందికి ప్రమోషన్లు ఇచ్చామని హరీశ్ రావు అన్నారు. ఆయన హుజూరాబాద్ పట్టణం లో నీ సిటీ సెంట్రల్ హాల్ లో టీఎన్జీవోస్ కృతజ్ఞత సభ లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ” కేంద్రం
హుజురాబాద్ : “తెలంగాణ వచ్చాక మహిళలకు సకాలంలో రూ .5 లక్షలపైగా రుణాలు అంది స్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్త్రీ నిధి రుణాల పంపిణీ, వడ్డీ లేని రుణాల
Huzurabad | మాజీ మంత్రి ఈటల రాజేందర్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఓడిపోతాననే భయంతో ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. జమ్మికుంటలోని గుండ్ల �
హైదరాబాద్ : హుజూరాబాద్లో ఉప ఎన్నిక వ్యక్తి స్వార్థం వల్ల వచ్చిందని.. ఈ ఎన్నికల్లో వ్యక్తి గెలువాలా? ప్రజలు గెలువాలా? ఆలోచించాలని మంత్రి హరీశ్రావు ప్రజలకు సూచించారు. ఈటల రాజేందర్ ఎన్నికల్లో గెలిచి మంత�
జమ్మికుంట : మండల కేంద్రంలో రైతుబంధు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమావేశం జరిగింది. సమావేశానికి మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఉద్ధరించే ఒక్క పథకాన్ని కూడా తేలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట మండలం ధర్మారంలో గౌడ కుల సంఘానికి మంజూరైన రూ.20 లక్షల నిధుల ప్రొసిడింగ్ పత్రాలను ఎమ్మెల�
హైదరాబాద్ : జమ్మికుంట – ఉప్పల్ మధ్య రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ప్రారంభించారు. జమ్మికుంట-హూజూరాబాద్ మార్గం నుంచి మడిపల్లి పారిశ్రామిక వాడ మీదుగా రైల్వే గేట్ జమ్మికుంట-ఉప్పల్
హుజురాబాద్ : జమ్మికుంట, హుజురాబాద్ ప్రధాన రహదారి నుంచి మడిపల్లి పారిశ్రామికవాడ మీదుగా జమ్మికుంట, ఉప్పల్ మార్గాన్ని కలుపుతూ సీసీ రోడ్డు నిర్మాణానికి రెండు కోట్లు మంజూరయ్యాయి. ఈ మార్గంలో ఎక్కు�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో రైతుబంధుకు, రైతు ద్రోహికి మధ్య పోటీ ఉండబోతుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కార్మిక బంధువులు గెలవాలా.. కార్మిక ద్రోహులు గెలవాల