జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా భ్రూణహత్యల రాకెట్ నడుస్తున్నది. ఇన్నాళ్ల్లూ కేవలం మూడు జిల్లాలకే పరిమితం అనుకున్న ఈ దందా, ఏకంగా మూడు రాష్ర్టాలకు పాకినట్టు సమాచారం అందుతున్నది. ‘నమస్తే తెలంగాణ’ వరుస క�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఓ యువతి అదే పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెండ్ల్లి చేసుకుంటామని నిర్ణయించుకుని సహజీవనం చేశారు. ఫలితంగా ఆమె గర్భందాల్చింది.
ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండ మొదలుపెట్టిందని, జనజీవన స్రవంతిలో కలిసిన విప్లవ సంఘాల మాజీ నాయకులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Congress assault | అధికారంలోకి వచ్చిన రెండు నెలలు పూర్తికాకముందే కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలు మొదలుపెట్టారు. వారి కబ్జాలు, దోపిడీలకు అడ్డువచ్చినవారు ఎవరైనా సరే దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య కాట న్ మిల్లు వ్యాపార భాగస్వాములపై ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) శాఖ అధికారుల దాడులు బుధవారం రెండో రోజూ కొనసాగాయి.
Minister Harish Rao | అత్మగౌరవం గురించి తరచూ చెప్పే బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సమైక్యవాదులతో చేతులు కలిపి హుజూరాబాద్ ప్రజల అత్మగౌరవాన్ని మంటగలిపారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జమ్మికుంటకు రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జమ్మికుంట పట్టణానికి హెలీకాప్టర్లో చేరుకుంటారు. నాయిని చెరువు వద్దగల హెలీప్యాడ్లో దిగనున్నారు
మోదీ పాలనలో దేశానికి అరిష్టం పట్టిందని, పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే విధానంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో తాము ఓటమి పాలైనా ఏడాది కాలంలో జరిగే ఎన్నికల్లో ఈ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామ�