వరంగల్ : జమ్మికుంట(Jammikunta ) తహసిల్దార్ రజిని(Tehsildar Rajini) ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు(ACB raids) నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హనుమకొండ కేఎస్ఎవ్ రెడ్డి కాలనీలో తహసిల్దార్ రజిని ఇంట్లో, వివిధ ప్రాంతాల్లోని ఆమె బంధువుల ఇండ్లలోను అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.