రవాణా శాఖలో ఓ కానిస్టేబుల్ చెప్పిందే వేదం.. ఆయన ఆడింది ఆట.. రవాణా శాఖలోని ఐఏఎస్ అధికారి పోస్టింగ్ అయినా.. కింది స్థాయి సిబ్బంది పోస్టింగ్ అయినా ఆయన చెప్పినట్టే జరుగుతుంది.
అవినీతికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కేరాఫ్గా మారింది. నాలుగు రోజుల క్రితం జిల్లాలోని యూఎల్సీ విభాగానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీమెహన్ను ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించి ఏసీబీ �
జిల్లాలో అవినీతి అనకొండలు రోజుకోచోట పట్టుబడుతున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ వైపు దాడులు జరిపి అక్రమార్కుల ఆట కట్టిస్తున్నా లంచాల వసూళ్లు మాత్రం ఆగటంలే దు. ఇటీవల శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయ�
Jalamandali GM | హైదరాబాద్లో మరో అవినీతి తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు కనుగొన్న ఏసీబీ అధికారులు హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీ�
ACB Raids | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత్ లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 ప్ర�
జగిత్యాల మున్సిపాలిటీ ఆరేళ్లలో అంతులేని అవినీతి ఆరోపణలకు కేరాఫ్గా మారింది. అనేక అవకతవకలు, స్కామ్లు, స్కీమ్లు.. ఇక్కడ కామన్ అన్నట్టుగా తయారైంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక విచారణ జరుగుతుండడం, ఏసీబీ అధికారు�
శంషాబాద్ తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవా రం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దీంతో కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలికిపడ్డారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం, పొత్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి ఓ వ్యక్తి నుండి ఇంటి పర్మిషన్ కోసం ఫోన్పే ద్వారా రూ.5 వేల లంచం �
జిల్లాలో అవినీతి అధికారుల తీరు మారడంలేదు. ముఖ్యంగా పోలీసుశాఖలో కొందరు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కుతున్నా వారిలో ఇసుమంతైనా మార్పు రావడంలేదు. తాజాగా బోధన్ ఎస్సై చితన్నోజు భాస్కరాచారి లంచం తీసుకు�