లంబాడీ సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులు, అధికారులపై ఏసీబీ దాడులను నిరసిస్తూ గిరిజన విద్యార్థి సంఘం నేతలు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. గిరిజన విద్యార్థి సంఘంతోపాటు ఇతర సంఘా�
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కమిషన్ పద్ధతిలో బినామీ అకౌంట్ల ద్వారా లంచాలు తీసుకున్న కరీంనగర్ జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాధికను కరీంనగర్ ఏసీబీ అధికారులు అరెస్�
ACB Raids | మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు ఆర్అండ్బీ (రోడ్లు భవనాల శాఖ) ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) మోహన్ నాయక్ ఇంట్లో చేపట్టారని తెలిసిందే. పలు కీలక డాక్యుమెంట్లు, నగదు, బంగారం స్వాధీనం చేసుకు�
ఆర్ అండ్బీ ఈఎస్సీ (రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్) మోహన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడ పెట్టాడని అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఉదయం నుండి దాడులు చేపట్టి సోదాలు చేస్తున్నారు.
ACB Raids | నల్లగొండ: నల్లగొండలోని వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తిని నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూదద్ను ఏసీబీ అ
రూ.80 వేల లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ మొయినొద్దీన్ పట్టుబాట్టబడ్డాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
రవాణా శాఖలో ఓ కానిస్టేబుల్ చెప్పిందే వేదం.. ఆయన ఆడింది ఆట.. రవాణా శాఖలోని ఐఏఎస్ అధికారి పోస్టింగ్ అయినా.. కింది స్థాయి సిబ్బంది పోస్టింగ్ అయినా ఆయన చెప్పినట్టే జరుగుతుంది.
అవినీతికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కేరాఫ్గా మారింది. నాలుగు రోజుల క్రితం జిల్లాలోని యూఎల్సీ విభాగానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీమెహన్ను ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించి ఏసీబీ �