ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖలో ఏడీఏగా పని చేస్తున్న కిరణ్కుమార్ నివాసాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏక కాలంలో మెరుపు దాడులు నిర్�
ACB Raids : పాఠశాల స్థాయిలో విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్పై ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరూ అవినీతి నిరోధక అధికారులకు దొరికారు.
దుండిగల్ సర్కిల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ రేంజ్ -2 ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. సర్కిల్ కార్యాలయంలోని టౌన్ప్లాన
GHMC | ప్రభుత్వానికి చేరాల్సిన పన్నుల సొమ్మును కొందరు జలగల్లా పీల్చివేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, టాక్స్ ఇన్స్పెక్టర్ నుంచి డీసీలు, ఎస్ఈల వరకు ‘మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా ప్రజ
Home Guard | కొన్నిసార్లు చేస్తున్న ఉద్యోగానికి వెనకేసిన అక్రమ సంపాదనకు పొంతనే ఉండదు. అలాంటి షాకింగ్ ఘటనే ఏపీలో వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్లో ఓ హోంగార్డు భారీగా అక్రమాస్తులు కూడబెట్టి హాట్ టాపిక్గా మారాడ�
DTC Kishan Naik | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను బుధవారం తెల్లవారుజామున చంచల్గూడ జైలుకు త
ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ఇన్చార్జి అధికారి అవినీతి బట్టబయలైంది. ఈ విషయం ఏసీబీ దాడులతో తేటతెల్లమవుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం ఆర్టీవో ఆఫీస్పై ఆకస్మిక దాడులు చేపట్టిన ఏసీబీ అధిక�
ఖమ్మం(Khammam) జిల్లాలో రెండో రోజు ఏసీబీ అధికారుల సోదాలు(ACB raids) నిర్వహించారు. సుమారు 20 గంటల వాటు సోదాలు చేపట్టి 20 మంది ప్రైవేట్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీలు ఉత్తుత్తివేనా అంటూ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, శామీర్
హనుమకొండలో అవినీతి జలగలు విద్యాశాఖను పట్టిపీడిస్తున్నాయి. ప్రతి పనికీ ధర నిర్ణయించి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, నిబంధనలు పాటించని ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి నెలనెలా డబ్బులు వసూలు చేసి రూ.లక్షలు వెనకే
ACB Raids | నారాయణపేట జిల్లా కృష్ణ మండల పరిధిలోని హిందూపూర్ గ్రామశివారులో ఉన్న వసుధ రైస్ మిల్లులో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్�