ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(డీఏవో)గా పనిచేస్తున్న తహసీల్దార్ దేసాని శ్రీనివాస్రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి�
కరీంనగర్ నగరపాలక సంస్థలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. కొంతమంది వచ్చి టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫైల్స్ తనిఖీ చేస్తుండగా.. ఏం జరుగుతుందో తెలియక కాసేపు అయోమయం నెలకొన్నది. చివరకు వచ్చింది అ
అటవీ శాఖ క్షేత్ర కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి ఇద్దరు అటవీశాఖ అధికారులపై కేసునమోదు చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది.
వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకంలో తప్పుగా ముద్రితమైన పేరును సవరించేందుకు ఓ రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ అధికారి (జీపీవో)రాజ
ఒకసారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి సస్పెండ్ అయినా ఆ అధికారి బుద్ధి మారలేదు. అప్పుడు కేవలం లక్షల్లో సంపాదించిన ఆ అధికారి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో మరో అవినీతి అధికారి వెలుగులోకి వచ్చారు. ఈసారి చీఫ్ ఇంజినీర్ బీ రవీందర్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్టు గుర్తించి.. మంగళవారం ఉద�
DSP Bhim Reddy | కోట్ల కొద్దీ నోట్ల కట్టలు.. కిలోల మేర బంగారం, వెండి ఆభరణాలు.. ఎకరాల కొద్దీ భూములు.. గుర్తు పెట్టుకోలేని ఖరీదైన ప్లాట్లు, ఫ్లాట్ల డాక్యుమెంట్లతో దొరికిన పోలీస్ అధికారి.. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద అవిన�
నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మాజీ సూపరింటెండెంట్ కే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ సంపాదన తాజాగా సుమారు మరో రూ.రెండు కోట్ల వరకు బయటపడిందని అవినీతి నిరోధక శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
DSP Bhim Reddy | డీఎస్పీ భీమ్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ హైదరాబాద్ తోపాటు 15చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నా�
Excise Department | ‘బెల్ట్ షాపులు నడుపుకోండి. మేం కన్నెత్తి చూడం. ఎమ్మార్పీ ఉల్లంఘన చేసుకోండి. మేం అసలు పట్టించుకోం. నకిలీ మద్యం తెచ్చుకోండి. మేం తెలియనట్టు నటిస్తాం. మూమూళ్లు మాత్రం నెల నెల ఠంచన్గా ముట్టాల్రోయ్..�
ఎక్సైజ్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. బరితెగించి వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆబ్కారీలో అవినీతి తారా స్థాయికి చేరింది. మూడు నెలల కాలంలోనే కీలకమైన స్థానాల్లో ఉన్న ఇద్దరు అధికారులు ఏ�
లంబాడీ సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులు, అధికారులపై ఏసీబీ దాడులను నిరసిస్తూ గిరిజన విద్యార్థి సంఘం నేతలు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. గిరిజన విద్యార్థి సంఘంతోపాటు ఇతర సంఘా�
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కమిషన్ పద్ధతిలో బినామీ అకౌంట్ల ద్వారా లంచాలు తీసుకున్న కరీంనగర్ జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాధికను కరీంనగర్ ఏసీబీ అధికారులు అరెస్�