ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ, సరహద్దు చెక్పోస్టులపై ఏసీబీ అధికారులు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా దాడులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఎత్తివేసినట్లు ప్రకటించినప్పటికీ
తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్పోస్టు అవినీతికి నిలయంగా మారింది. ఆర్టీఏ చెక్పోస్టులో కొందరు అధికారులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని భ�
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి గ్రామ శివారులోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి డీఎస్పీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో �
రాష్ట్ర సరిహద్దుల్లోని రవాణా శాఖ చెక్పోస్టులపై (RTA Check Posts) ఏసీబీ ఏకకాలంలో దాడులు (ACB Raids) నిర్వహించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని 6 చెక్పోస్టుల్లో అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
ACB Raids | అవినీతి అధికారులు రోజుకో జిల్లాలో పట్టుబడుతున్నారు. వరంగల్ , వికరాబాద్ జిల్లాలో ఒకేరోజు నలుగురు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు.
విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు (ACB Raids) నిర్వహించారు. మణికొండలోని నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధుల ఇండ్లలోనూ సోదాలు చేస్తున్నారు.
జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
Karimnagar | కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచం లేనిదే పని చేయరు. లంచం ఇస్తేనే పని జరుగుతుంది.. ఫైలు ముందుకు కదులుతుంది. అలాంటి అవినీతి అధికారులు అప్పుడప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ�
జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా పలువురు ఉద్యోగులు, అధికారుల తీరు మాత్రం మారడంలేదు. ఈ నెలలోనే వారం రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టరేట్లో ఈ-సెక్షన్ ఉద్యోగితోపాటు తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం సబ్రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ సహాయంతో లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేస�