సూర్యాపేట మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న ఉయ్యాల సోమయ్య ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణల నేపథ్యంలో గురువారం ఉదయం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సూర్య
ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి. సోమయ్య నివాసంలో ఏసీబీ (ACB) అధికారులు గురువారంఉదయం మెరుపు దాడులు నిర్వహించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనులశాఖ ఏడీ(సహాయ సంచాలకుడు, గనులు, భూగర్భశాఖ) బొజ్జ జయరాజ్కు సంబంధించిన ఇండ్లు, కార్యాలయాలు, బంధువులు, స్నేహితు
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజ్ ఇంటిపై వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి స
దుండిగల్ సర్కిల్ కార్యాలయాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం మరోసారి సందర్శంచారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు టౌన్ ప్లానింగ్ విభాగం ఫైళ్లను పరిశీలించారు. మొత్తం నలుగురు ఏసీబీ అధికారుల బృందం మ�
ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(డీఏవో)గా పనిచేస్తున్న తహసీల్దార్ దేసాని శ్రీనివాస్రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి�
కరీంనగర్ నగరపాలక సంస్థలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కలకలం రేగింది. కొంతమంది వచ్చి టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫైల్స్ తనిఖీ చేస్తుండగా.. ఏం జరుగుతుందో తెలియక కాసేపు అయోమయం నెలకొన్నది. చివరకు వచ్చింది అ
అటవీ శాఖ క్షేత్ర కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి ఇద్దరు అటవీశాఖ అధికారులపై కేసునమోదు చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది.
వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకంలో తప్పుగా ముద్రితమైన పేరును సవరించేందుకు ఓ రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామపంచాయతీ అధికారి (జీపీవో)రాజ
ఒకసారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి సస్పెండ్ అయినా ఆ అధికారి బుద్ధి మారలేదు. అప్పుడు కేవలం లక్షల్లో సంపాదించిన ఆ అధికారి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)లో మరో అవినీతి అధికారి వెలుగులోకి వచ్చారు. ఈసారి చీఫ్ ఇంజినీర్ బీ రవీందర్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్టు గుర్తించి.. మంగళవారం ఉద�
DSP Bhim Reddy | కోట్ల కొద్దీ నోట్ల కట్టలు.. కిలోల మేర బంగారం, వెండి ఆభరణాలు.. ఎకరాల కొద్దీ భూములు.. గుర్తు పెట్టుకోలేని ఖరీదైన ప్లాట్లు, ఫ్లాట్ల డాక్యుమెంట్లతో దొరికిన పోలీస్ అధికారి.. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద అవిన�
నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మాజీ సూపరింటెండెంట్ కే మల్లారెడ్డికి సంబంధించి అక్రమ సంపాదన తాజాగా సుమారు మరో రూ.రెండు కోట్ల వరకు బయటపడిందని అవినీతి నిరోధక శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
DSP Bhim Reddy | డీఎస్పీ భీమ్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ హైదరాబాద్ తోపాటు 15చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నా�