మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూర పెళ్లి శివారులో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ లో సిబ్బందిపై అర్ధరాత్రి మద్యం సేవించిన ఇసుక అక్రమార్కు�
యువత మాదకద్రవ్యాలకు బానిసలైతే బతుకు ఛిద్రమవుతుందని, వాటికి దూరంగా ఉండాలని జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాలలో భాగంగా పోలీసులు, ప్ర�
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కలెక్�
జమ్మికుంట బల్దియాపై మరోసారి గులాబీ జెండా ఎగిరింది. అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు.. కుతంత్రాలను భగ్నం చేస్తూ.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తనదైన శైళిలో చక్రం తిప్పారు. ఎక్స్ అఫీషియో ఓటుత�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ మినీ బస్సు శుక్రవారం అదుపుతప్పి జమ్మికుంటలోని ఆర్వోబీ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఎన్నికల్లో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని, ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రెండు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న పార్ట�
యువత సామాజిక బాధ్యత తీసుకోవాలని, సమాజానికి సహకారం అందించాలని హుజారాబాద్ ఏసీపీ వీమాధవి అన్నారు. హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ప
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. జమ్మికుంట మండలంలోని ధర్మారం గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వీణవంక జట్టును సీఐ లక్ష్మీనారాయణ, ఎ�
ఇల్లందకుంట మండలంలోని చిన్నకోమటిపల్లె గ్రామానికి చెందిన ఆర్ఎంపీ తిరునగరి వేణుగోపాల్ సతీమణి వైష్ణవి ఇటీవల మృతి చెందింది. కాగా బాధిత కుటుంబాన్ని జిల్లా అధికార ప్రతినిధి పైడిపల్లి భీమన్న ఆధ్వర్యంలో ఆది�
వీణవంక మండలంలోని కనపర్తి గ్రామంలో శ్రీ అభయాంజనేయస్వామి, నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుమారు రూ.10 లక్షల పైగా నిధులు సేకరించి గుడి నిర్మాణం చేపట్టగా గ్రామస్తులందరూ కలిస
ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ పంచాయితీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుడైన పర్లపల్లి మల్లేష్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్లేష్ గత 15 ఏండ్లుగా గ్ర�