బీఆర్ఎస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహ గార్డెన్లో బుధవారం నిర్వహించిన
Viral news | అల్లుళ్లకు అత్తగారిళ్లలో రాచమర్యాదలు చేస్తుంటారు. పంచభక్ష పరమాన్నాలు వండిపెడుతారు. అయితే కొందరు అల్లుళ్ల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లా�
Holi Festival | రాజస్థాన్లో హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో కలర్ఫుల్గా హోలీ వేడుకలు జరిగాయి. విదేశీ పర్యాటకులు సైతం స్థానికులతో కలిసి ఈ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై దుండగులు రాళ్ల దాడికిపాల్పడ్డారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, దీంతో కిటికీల అద�
ఇప్పటికే ఎడాపెడా ప్రభుత్వ ఆస్తుల్ని విక్రయించి ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరిన్ని ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్�
రాజస్థాన్లోని జైపూర్లో నాలుగు రోజుల పాటు జరుగనున్న 83వ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వీ నర్సి�
Covid new wave | దేశంలో కొవిడ్ నాలుగో వేవ్ ముంచుకొస్తున్నదని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్..
కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కాంగ్రెస్ నేత కుమార్తె కిడ్నాప్ అయ్యింది. గుర్తు తెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. దీంతో ఆ కాంగ్రెస్ నాయకుడు బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశ�