ఇప్పటికే ఎడాపెడా ప్రభుత్వ ఆస్తుల్ని విక్రయించి ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరిన్ని ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్�
రాజస్థాన్లోని జైపూర్లో నాలుగు రోజుల పాటు జరుగనున్న 83వ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి వీ నర్సి�
Covid new wave | దేశంలో కొవిడ్ నాలుగో వేవ్ ముంచుకొస్తున్నదని వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్..
కూరగాయలు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన కాంగ్రెస్ నేత కుమార్తె కిడ్నాప్ అయ్యింది. గుర్తు తెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. దీంతో ఆ కాంగ్రెస్ నాయకుడు బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశ�
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్లైన్ విమానం (Airbus A320neo)ను జైపూర్కు మళ్లించినట్లు డీజీసీఏ తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి గురువారం రాత్రి బయలుదేరిన ఇండిగో విమానాన్ని మళ్లించ
రాజస్దాన్లో దారుణం వెలుగుచూసింది. బావమరిది సాయంతో ధన్బాద్కు చెందిన ఇద్దరు బాలికలను జైపూర్కు రప్పించిన నిందితుడు పెండ్లి పేరుతో, చదివిస్తానని మభ్యపెడుతూ వారిపై లైంగిక దాడికి పాల్పడ్�
దేశాన్ని పచ్చగా మార్చేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంపై ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ ప్రశంసలు కురిపించారు. ఇది పుడమితల్లిని చల�