Gogamedi killers | రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిని కాల్చిచంపిన హంతకులు మరుసటి రోజు హర్యానా రాష్ట్రంలోని రెవారీ రైల్వేస్టేషన్లో తచ్చాడిన దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. డి
రాజస్థాన్లో తిరుగులేని ఆధిక్యంతో బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నది. 115 స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుంది. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై సర్వత్రా చర్చ జరుగుత�
Delhi Weather: ఢిల్లీలో వాతావరణం సరిగా లేదు. ఉదయం దట్టమైన పొగ మంచు కమ్ముకున్నది. దీంతో ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సిన 18 విమానాలను దారి మళ్లించారు. లో విజుబిలిటీ వల్ల ఈ పరిస్థితి ఎదురైనట్లు అధికారుల
Sonia Gandhi | ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియాగాంధీ, తన తనయుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లతో కలిసి మంగళవారం సాయంత్రం జైపూర్ చేరుకున్నారు.
Jaipur’s Ganpati Plaza lockers | ఒక సంస్థకు చెందిన ప్రైవేట్ లాకర్లలో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేశారు. ఒక లాకర్లో లక్షల్లో డబ్బులు కనుగొన్నారు. మరో లాకర్లోని సంచిలో భారీగా ఉన్న నోట్ల కట్టలను లెక్కిస్తున్నార�
కమర్షియల్, ఇండస్ట్రీయల్, రెసిడెన్షియల్ తలుపులు తయారు చేస్తున్న శక్తి హార్మాన్..తాజాగా రిటైల్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. రిటైలర్లను ఆకట్టుకోవడానికి హైదరాబాద్తోపాటు ఢిల్లీల్లో తన తొలి ఎక్స్
Viral Video | గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్గానే రొమాన్స్ (Romance) చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా రాజస్థాన్లోని జైపూర్లో ఓ యువ జంట బైక్�
Tina Dabi | సీనియర్ ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ కోసం ఇటీవల జైపూర్లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె శుక్రవారం ప్రసవించారు. దాంతో ఆ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది.
దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వర్షాల్లో వానలు దంచికొడుతున్నాయి. అయితే రాజస్థాన్లోని ఓ ప్రాంతంలో మాత్రంలో సూర్యుడు తన ప్రతాపం చ�
flight emergency landing | విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతడి పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఆ విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. (flight emergency landing) అనంతరం ఆ ప్రయాణికుడ్ని �
Road Accident | రాజస్థాన్ జైపూర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ఇందులో మరికొందరి పరిస్థితి విష�
Hyderabad | హైదరాబాద్ : జైపూర్ - ముంబై రైల్లో కాల్పుల్లో మరణించిన సైఫుద్దీన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది.