అరుణాచల్ప్రదేశ్లోని (Arunachal Pradesh) తవాంగ్లో స్వల్పంగా భూమి కంపించింది (Earthquak). శనివారం ఉదయం 6.56 గంటలకు తవాంగ్లో (Tawang) భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Earthquake | రాజస్థాన్ జైపూర్ (Jaipur)ను వరుస భూకంపాలు (Earthquake) కుదిపేశాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Air India | దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) ఇటీవలే ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మరోసారి అలాంటిదే జరిగింది. లండన్ (London) నుంచి ఢిల్లీ (Delhi) బయల్దేరిన ఓ ఎయిర్ ఇండియా విమానం వాతావరణ�
Rajasthan | పెండ్లికి ముందు ప్రియుడితో వెళ్లిపోయిన యువతిని ‘నిన్నే పెళ్లాడుతా’ అంటూ భీష్మించిన ఒక వరుడు ఆమె ఇంట్లోనే 13 రోజల పాటు వేచి ఉండి ఆమెనే పెండ్లాడిన వింత ఘటన రాజస్థాన్లోని సైనా గ్రామంలో చోటు చేసుకుంది.
Boy fell into borewell | బోరు బావుల్లో పడి ఇప్పటికే ఎంతోమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బోర్లు వేసి నీళ్లు పడకపోతే వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడమే చిన్నారుల పాలిట శాపమవుతున్నది.
అది ప్రభుత్వ కార్యాలయం. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ ఆఫీస్పై పోలీసులు దాడిచేశారు. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్బోర్డులో బ్యాగును గుర్తించారు. తెరచిచూస్తే అధికారులే విస్తుపోయారు.
Sachin Pilot | అసెంబ్లీ ఎన్నికల ముందు రాజస్థాన్ (Rajasthan) కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) పై పలుమార్లు విమర్శలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ నేత సచిన్ పైలట�
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(పీహెచ్ఎల్) అరంగేట్రం సీజన్ జైపూర్ వేదికగా జరుగనుంది. జూన్ 8 నుంచి 25వ తేదీ వరకు సవాయ్మాన్సింగ్ ఇండోర్ స్డేడియంలో మ్యాచ్లు జరుగనున్నాయి. లీగ్లో మొత్తం ఆరు జట్లు బ�
బీఆర్ఎస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహ గార్డెన్లో బుధవారం నిర్వహించిన
Viral news | అల్లుళ్లకు అత్తగారిళ్లలో రాచమర్యాదలు చేస్తుంటారు. పంచభక్ష పరమాన్నాలు వండిపెడుతారు. అయితే కొందరు అల్లుళ్ల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లా�
Holi Festival | రాజస్థాన్లో హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో కలర్ఫుల్గా హోలీ వేడుకలు జరిగాయి. విదేశీ పర్యాటకులు సైతం స్థానికులతో కలిసి ఈ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై దుండగులు రాళ్ల దాడికిపాల్పడ్డారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, దీంతో కిటికీల అద�