ఇటీవల ఆదివాసీ మహిళపై జరిగిన దాడి నేపథ్యంలో జైనూర్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Bomb threats | ఈ మధ్య కాలంలో దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ రాజస్థాన్ రాజధాని జైపూర్లోని పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హెచ్ఎం పార్వతి తమకు వద్దంటూ విద్యార్థినులు సోమవారం ఆందోళన చేపట్టారు.
Adulterated Ghee | పేద, మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా ఆదరించే డీమార్ట్ స్టోర్లో కల్తీ నెయ్యి అమ్మకాలు జరుగుతున్నాయి. నెయ్యి నాణ్యతపై అనుమానం వచ్చిన వచ్చిన ఓ వినియోగదారు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. �
ఆదివాసీల రాజ్యాంగ హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంర శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ �
Viral news | రాజస్థాన్ రాజధాని జైపూర్లో వైద్యులే కంగుతినే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించిన సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రి వైద్యులు.. అతని కడుపులో బయటపడిన
Bomb threats to schools | సోమవారం రెండు రాష్ట్రాల్లో 40కుపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని సుమారు 37 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. అలాగే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో�
Lord Shiva | ఒడిశాలోని జైపూర్ జిల్లాలో 123 అడుగుల ఎత్తులో శివుడు కొలువుదీరాడు. ఈ విగ్రహాన్ని మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.
Emmanuel Macron | ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) హాజరవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు భారత్ చేరుకున్నారు.
Emmanuel Macron | ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day parade) ఫ్రాన్స్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న విషయం తెలిసిందే.