‘అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం.. పథకాల పేరుతో జనాన్ని దగా చేసింది.. అందుకే రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి’ అని మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్�
రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నను సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపా�
బీఆర్ఎస్ను అప్రతిష్టపాలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ బడేభాయ్గానూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ చొటేభాయ్
చివరి శ్వాస ఉన్నంత వరకు బీఆర్ఎస్ను వీడేదేలేదని, అందరినీ కలుపుకొనిపోయి నాగర్కర్నూల్ జిల్లాలో గులాబీ పార్టీని మరింత బలమైన శక్తిగా మారుస్తామని నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే�
అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు, మాయ మాటలను గుప్పించి, తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత జిల్లా పాలమూరుకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కోసం కొల్లాపూర్
నాగర్కర్నూల్ జిల్లా సిరుసనగండ్ల సమీపంలోని అయోధ్యనగర్లో ఇండ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్యాదవ్ ఫైర్ అయ్యారు. గడువు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా వారిని ర�
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కోటా ఇవ్వాల్సిందేనని, ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
కొనుగోళ్లలో వేగం పెంచాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో రైతులు రోడ్డెక్కితే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. వారిని ఈడ్చుకెళ్లి అరెస్ట్చేశారు. సోమవారం రైతులు �
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జాతరలా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ కడ్తాల్ మండలాధ్యక్షుడు పరమేశ్ అన్నారు. శ�
రాష్ట్రంలో ఏ విధంగా పంటలు నష్టపోయినా రైతాంగానికి ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మం
కాంగ్రెస్ సర్కారుపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫ్యూచర్సిటీ ముసుగులో మరో 15వేల ఎకరాలు, గ్రీన్ఫీల్డ్ రోడ్డు పేరిట 1,000 ఎకరాలను తీసుకునేందుకు ప్రభుత్వ పెద్ద
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పరిగి నియోజకవర్గం నుంచి 60 బస్సులు, 200 ఇతర వాహనాల్లో అధిక సంఖ్యలో తరలివెళ్తామని మాజీ ఎమ్మెల్యే కొప్పు ల మహేశ్రెడ్డి తెలిపారు. రజతోత్సవ మహాసభకు సంబంధించి ఆదివారం పరిగిలో ఆయన దగ�
వరంగల్లో ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు దం డులా తరలివెళ్లి సక్సెస్ చేద్దామని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం కడ్తాల్ మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక స�
ఈనెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ (Jaipal Yadav) పిలుపునిచ్చారు. వెల్దండ మండల కేంద్రంలోశనివారం రజతోత్సవ సభ గోడ పత్రికలను విడుదల చే�