బీసీలకు అన్ని రంగాల్లో 56 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రధాని మోదీ పార్లమెంట్లో బిల్లు పెట్టించి అమోదింపజేయాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాతృమూర్తి మంగమ్మ (93) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు కడ్తాల మండలం చల్లంపల్లిలో నిర్వహించార�
ఫోన్ట్యాపింగ్ కేసులో ప్రత్యేక సిట్ బుధవారం పలువురికి నోటీసులు జారీచేసింది. వారిలో ముఖ్యమంత్రి సోదరుడు కొండల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జైపాల్యాదవ్ను గురువారం విచారణకు రావాలని కోరింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా తాత్సారం చేసి, తీరా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్త
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన 765 కేవీ బీదర్-మహేశ్వరం పవర్గ్రిడ్ బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని ఢిల్లీలో కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ కలిశారు.
వ్యవసాయాన్ని జీవనోపాధిగా నమ్ముకుని జీవిస్తున్న రైతుల నుంచి కాంగ్రెస్ సర్కారు అక్రమంగా భూములను లాక్కొంటూ వారికి ఉపాధి లేకుండా చేస్తోందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆరోపించారు.
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆందోళన తో సాగర్ రోడ్డు దద్దరిల్లింది. రీజనల్ రింగ్రోడ్డు అలైన్మెంట్ను మార్చడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని బాధిత గ్రామాల రైతులు బుధవారం హైదరాబాద్-నా�
రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చి రైతుల భూములను తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాడ్గుల మండలంలోని వివిధ గ్రామాల అన్నదాతలు బుధవారం సాగర్ రహదారిలోని అన్నెబోయినపల్లి వద్ద స�
‘అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం.. పథకాల పేరుతో జనాన్ని దగా చేసింది.. అందుకే రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి’ అని మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్�